
రాష్ట్ర షెడ్యూల్ తెగల కమీషన్ ఛైర్మన్ గా డి.వి.జి. శంకర్ రావు
అమరావతి, న్యూస్ వెలుగు; రాష్ట్ర షెడ్యూల్ తెగల కమీషన్ ఛైర్మన్ డాక్టర్ డి.వి.జి. శంకర్ రావు పదవీ భాద్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ని మర్యాద పూర్వకంగా కలిసారు. క్షేత్ర స్థాయిలో కమీషన్ పర్యటనలు చేసిన సందర్భాల్లో అధ్యయనం చేసిన గిరిజనుల సమస్యలను గవర్నర్ దృష్టికి తెసుకెళ్ళారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM