
విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆగ్రహం
అమరావతి, న్యూస్ వెలుగు; కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఘటనపై అధికారులతో మాట్లాడారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Author
Was this helpful?
Thanks for your feedback!