
నూతన పారిశ్రామిక విధానాలతో రాష్ట్ర అభివృద్ధి : మంత్రి పార్థసారథి
అమరావతి : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులు కేటాయించడం ఎంతో హర్షణీయమని.. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పటు అయ్యాక పోలవరం సహా అనేక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిదులను తీసుకురావడమే కాకా రైల్వే ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం , రాష్ట్రానికి ఆరు నూతన పారిశ్రామిక విదానాలు తీసుకురావడం జరిగిందని, 20 లక్షల ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం కృషిచేస్తుందని వారు అన్నారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి అనేక ప్రణాళికలు ఏర్పాటు చేసి వాటిని అమరులు చేస్తున్నట్లు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!