
శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్న మంత్రి శ్రీనివాస్
విజయనగరం జిల్లా : తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కె శ్రీనివాస్ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. 
 విజయనగరం జిల్లా గంట్యాడ మండలం జగ్గాపురం గ్రామంలో సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదులో యువత పెద్దేత్తున పాల్గొని స్వచ్చందంగా తీసుకోవాలని ఆయన పిపులునిచ్చారు. మండల స్థాయిలో యువత పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడమే కాదు బాధ్యతలు కూడా తీసుకోవాలని వారు అన్నారు.
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం జగ్గాపురం గ్రామంలో సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదులో యువత పెద్దేత్తున పాల్గొని స్వచ్చందంగా తీసుకోవాలని ఆయన పిపులునిచ్చారు. మండల స్థాయిలో యువత పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడమే కాదు బాధ్యతలు కూడా తీసుకోవాలని వారు అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM