
శ్రీ అమ్మవారికి బంగారు ఫాన్సీ హారం
విజయవాడ, న్యూస్ వెలుగు; దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి పి.టీ కాలనీ, రాజమండ్రి కు చెందిన కేశవ శ్రీనివాస రెడ్డి , కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారి అలంకరణ నిమిత్తం ఆలయ డిప్యూటీ ఈవో ఎం. రత్న రాజు ని కలిసి 18 గ్రాముల బరువు కలిగిన బంగారు ఫాన్సీ హారం ను కానుకగా అందజేశారు.
అనంతరం వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించగా ఆలయ వేదపండితులు వీరికి వేదార్వచనం చేయగా, ఆలయ డిప్యూటీ ఈవో వీరికి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist