
ఉపవాస ప్రార్థన క్రైస్తవులకు అల్పాహారం వితరణ
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు పట్టణంలోని పురాతన టిసిసి టౌన్ చర్చిలో ఉపవాస ప్రార్థన సందర్బంగా బిజెపి మహిళా నాయకురాలు మెరుగు అరుణ కుమారి క్రైస్తవ మహిళలకు ఉదయం అల్పాహారం అందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ క్రీస్తు భోధనలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు శాంతి మార్గంలో నడచి కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, సంఘ పెద్ద మనుస్యులు,సభ్యులు మరియు సంఘ సెక్రటరీ బరిగెల రాజు తదితరులు పాల్గొన్నారు
Was this helpful?
Thanks for your feedback!