
28 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాదినం చేసుకున్న అధికారులు
హోలగుంద మండలం: కేంద్రంలో EBC కాలనీలో నివాసముంటున్న కె . సలీం, తండ్రి రజాక్, వయస్సు 57 ఇంటి దగ్గర అక్రమముగా నిలువ ఉంచిన 28 బస్తాలలోని 1360 కిలోల S రేషన్ బియ్యం ను సీజ్ చేసినట్లు మండల రెవెన్యు అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాల నరసింహులు విలేకరులకు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తే కటిన చర్యలు తప్పవని ఎస్సై తెల్పారు.
Was this helpful?
Thanks for your feedback!