
గ్రంధాలయాల అభివృద్ధికి కృషిచేస్తా
రాజన్న సిరిసిల్ల జిల్లా:  గ్రంథాలయ ఛైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ ప్రమాణ స్వీకార ఉత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 
  
 
 నిరుద్యోగులకు అవసరమయ్యే పోటీ పరీక్షల పుస్తకాలను గ్రంథాలయాల ద్వారా అందజేసేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.  అన్ని రకాల పుస్తకాలు అందుబాటులోకి తీసుకువస్తామని అయన ఈ సందర్బంగా తెలిపారు.
నిరుద్యోగులకు అవసరమయ్యే పోటీ పరీక్షల పుస్తకాలను గ్రంథాలయాల ద్వారా అందజేసేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.  అన్ని రకాల పుస్తకాలు అందుబాటులోకి తీసుకువస్తామని అయన ఈ సందర్బంగా తెలిపారు. 

Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM