
జమ్మలమడుగు డిఎస్పిని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు నూతన డిఎస్పి వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసిన కడప జిల్లా ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుమలయ్య. జమ్మలమడుగు తాలూకాలోని మైలవరం మండలం కొన్ని మారుమూల గ్రామాలలో ఇంకా కులవ్యక్ష చూపుతున్నారు. దళితులను గుళ్లోకి రాకుండా అడ్డగిస్తున్నారు అని, నియోజకవర్గంలో దళితులపై అనేక దాడులు జరుగుతున్నాయని వాటిని అరికట్టాలని, డి.ఎస్.పి వారికి తెలియజేయడం మైనది వీటిపై డిఎస్పి సానుకూలంగా స్పందించడం జరిగినది. ఆయా గ్రామాలలో అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి మోటివేట్ చేస్తామని డిఎస్పి హామీ ఇచ్చారు. నూతన డిఎస్పి కలిసిన వారిలో మైలవరం మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ మరియు కంబాలదిన్నె ఓబులేసు సీనియర్ నాయకుడు దొమ్మర నంద్యాల ఎమ్మార్పీఎస్ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Was this helpful?
Thanks for your feedback!
			

 Ponnathota Jayachandra
 Ponnathota Jayachandra