
ఘనంగా అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం- లోక్ మంథన్
హైదరాబాద్; అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం- లోక్ మంథన్ హైదరాబాద్ శిల్పారామంలో నేటి నుంచి ఈ నెల 24 వరకు జరుగుతుంది. లోక్ మంథన్ పేరుతో హైదరాబాద్ శిల్పారామంలో అంతర్జాతీయ కళా, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభించిన పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి నాలుగు రోజుల పాటు శిల్పారామంలో సందర్శన ఉచితం.
Was this helpful?
Thanks for your feedback!