
మత్తు పదార్థాలపై వైద్య విద్యార్థుల తో అవగాహన కార్యక్రమం
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు వైద్య కళాశాల మెన్స్ హాస్టల్ లో మత్త పదార్థాలపై వైద్య విద్యార్థులతో అవగాహన నిర్వహించినట్లు .వైద్య విద్యార్థులు మత్తు పదార్థాల నిషేధంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని , మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యం పూర్తిగా చెడిపోవడమే కాకుండా బంధువులకు, కుటుంబ సభ్యులకు దూరమవుతారని అన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్, డా.చిట్టి నరసమ్మ మాట్లాడుతూవైద్య విద్యార్థులతో మత్తు పదార్థాల పై అవగాహన నిర్వహించినట్లు తెలిపారు అనంతరం ముత్తు పదార్థాలు ఎవరు బానిస కాకూడదున్నారు, వైద్య విద్యార్థిలు అవగాహన కల్పించి డ్రగ్స్ మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచిగా చదువుకొని ఉన్నత లక్షలను సాధించాలన్నారు.
ఈ కార్యక్రమానికి కేఎంసీ ప్రిన్సిపాల్, డా.చిట్టి నరసమ్మ, వైస్ ప్రిన్సిపాల్, డా.రేణుక దేవి, డా.సాయి సుధీర్, డా.విజయ ఆనంద బాబు, మెన్స్ హాస్టల్ వార్డెన్ డా.నాగేశ్వరరావు, డిప్యూటీ వార్డెన్, డా.సోమశేఖర్, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.