నీతి ఆయోగ్ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి

 నీతి ఆయోగ్ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి

అమరావతి న్యూస్ వెలుగు  :   నీతి ఆయోగ్ తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంటు పై  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు శుక్రవారం  ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు -బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్… అనే ప్రధాన సూత్రాలు ఈ డాక్యుమెంట్ లో ఉంటాయని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. ఆశించిన లక్ష్యాలను సాధించే దిశలో విజన్ డాక్యుమెంట్ ఉండాలని సీఎం ఈ సమావేశంలో సూచించారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS