జోరుగా సభ్యత్వం నమోదు కార్యక్రమం

జోరుగా సభ్యత్వం నమోదు కార్యక్రమం

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలో మంగళవారం టీడీపి నాయకురాలు వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు బిజీ హళ్లి గ్రామంలో జోరుగా టీడీపి సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా 100 పై చిలుకు టీడీపి సభ్యత్వ నమోదు చేసినట్లు నాయకులు తెలిపారు.ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజలు భారీగా సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!