
ప్రజల సమస్యలు పరిష్కరించడం ఒక బాధ్యతగా పరిష్కరిస్తాను
అమరావతి; ప్రజల సమస్యలు పరిష్కరించడం ఒక బాధ్యతగా, ప్రజలకు సాయం చేయడం ఒక గౌరవంగా నేను భావిస్తున్నాను. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ 50వ రోజుకు చేరుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించాను. ప్రజా దర్బార్ కు ఎక్కువ ఫిర్యాదులు వైసిపి హయాంలో కబ్జాలు, దౌర్జన్యాలపైనే వస్తున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి నకిలీ పత్రాలతో రూ.200 కోట్ల విలువైన భూములు కబ్జా చేశారని బాసాని సునీత, రెడ్డి గోపాలనాయుడు దంపతులు ఫిర్యాదు చేశారు. అందరి సమస్యలు తెలుసుకున్నాను. త్వరలో పరిష్కరిస్తాను
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM