Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

వారు రాజకీయాల్లోకి రావాలి: మంత్రి నారాలోకేష్

వారు రాజకీయాల్లోకి రావాలి: మంత్రి నారాలోకేష్

న్యూస్ వెలుగు బాపట్ల జిల్లా:  ఇంకొల్లులో డాక్టర్ డీవీఆర్ స్కూల్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారలోకేష్  ప్రసంగించారు.  చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిచ్చారు. ... Read More

పట్టణ ప్రజల సమస్యలను పరిస్కరించండి : సిపిఐ

పట్టణ ప్రజల సమస్యలను పరిస్కరించండి : సిపిఐ

డోన్ న్యూస్ వెలుగు :  డోన్ పట్టణం 16వ వార్డులో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని,  వైయస్ నగర్ శ్రీరామ్ నగర్ ఆటోనగర్ సుజాతనగర్ పలు శివారు ప్రాంతాల్లో ... Read More

ఫీజు పోరు కార్యక్రమంలో పాల్గొన్న  వైసీపీ నాయకులు

ఫీజు పోరు కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు

తుగ్గలి న్యూస్. వెలుగు:  వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం రోజున జిల్లా కేంద్రాలలో చేపట్టిన విద్యార్థుల ఫీజు పోరు కార్యక్రమానికి ... Read More

మాజీ ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన నారాయణ నాయక్

మాజీ ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన నారాయణ నాయక్

తుగ్గలి న్యూస్ వెలుగు:  తుగ్గలి మండలం జాప్లా తాండ గ్రామానికి చెందిన నారాయణ నాయక్ ను వైఎస్ఆర్ పార్టీ ఎస్టీ సెల్ రాయలసీమ జోనల్ విభాగం అధ్యక్షులుగా,తుగ్గలి దివ్యాంగుల ... Read More

జేశాప్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎంపికైన విజయ్, భార్గవ్

జేశాప్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎంపికైన విజయ్, భార్గవ్

తుగ్గలి న్యూస్ వెలుగు: జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జేశాప్) జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా తుగ్గలి మండల పాత్రికేయులు విజయ్ (వార్త),భార్గవ్ (ఉదయం న్యూస్) ఎంపికయ్యారు.ఆదివారం రోజున కర్నూలులోని ... Read More

రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం :కాంగ్రెస్ నేత బీమ

రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం :కాంగ్రెస్ నేత బీమ

న్యూస్ వెలుగు పత్తికొండ: అన్నదాత సుఖీభవ పథకం పై రైతులు పెట్టుకున్న ఆశలు నీటిపై బుడగల్లా మారిందని కాంగ్రెస్ నేత బీమ  టీడీపీ ప్రభుత్వం పై  విమర్శలు గుప్పిస్తున్నారు.  ... Read More

యోగా శాంతికి మార్గాన్ని అందిస్తుంది: ప్రధాని మోడీ

యోగా శాంతికి మార్గాన్ని అందిస్తుంది: ప్రధాని మోడీ

న్యూస్ వెలుగు విశాఖపట్నం : ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడి, అశాంతి , అస్థిరత మధ్య యోగా శాంతికి మార్గాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శాంతియుత,  స్థిరమైన ... Read More