Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

సోనూ సూద్ సేవలు ఆదర్శనీయం: సీఎం

సోనూ సూద్ సేవలు ఆదర్శనీయం: సీఎం

అమరావతి :  ప్రముఖ నటుడు ‘సూద్ చారిటీ ఫౌండేషన్’వ్యవస్థాపకులు సోనూ సూద్‌ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాలుగు అంబులెన్స్ లను అందించారు. సచివాలయంలో .. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ... Read More

మధ్యతరగతి బడ్జెట్ కాదు ఎన్నికల బడ్జెట్ : కొత్తూరు సత్యం

మధ్యతరగతి బడ్జెట్ కాదు ఎన్నికల బడ్జెట్ : కొత్తూరు సత్యం

కర్నూలు, న్యూస్ వెలుగు; కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్య తరగతి చెందినవారికి ఊరట కాదని ఎన్నికల బడ్జెట్ అని జనతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్త విమర్శించారు. ... Read More

ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు మేలు

ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు మేలు

   ఏపీ ఎస్పీ అడిషనల్ కమాండెంట్ మహబూబ్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు; ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు మేలు జరుగుతుందని కర్నూలు ఏపీఎస్పీ అడిషనల్ కమాండెంట్ మహబూబ్ ... Read More

పిజిఆర్ఎస్ లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కారం చేయాలి

పిజిఆర్ఎస్ లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కారం చేయాలి

     జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య కర్నూలు, న్యూస్ వెలుగు; పిజిఆర్ఎస్ లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య అధికారులను ... Read More

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం

 కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 93 ఫిర్యాదులు. కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ కొత్తపేటలోని ... Read More

సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి

సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి

 నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ * ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 15 అర్జీలు కర్నూలు, న్యూస్ వెలుగు; నగరంలో వివిధ కాలనీలకు సంబంధించి ప్రజలు ... Read More

వృద్ధులకు,విలేకరులకు,కళాకారులకు రైల్వే చార్జీలో 50%ఆ రాయితీని పునరుద్ధరించాలి

వృద్ధులకు,విలేకరులకు,కళాకారులకు రైల్వే చార్జీలో 50%ఆ రాయితీని పునరుద్ధరించాలి

 వికలాంగులకు జబ్బు పడ్డవారికి తమ వెంట రైల్లో ఒకరికి ఉచిత ప్రయాణం కల్పించాలి కర్నూలు, న్యూస్ వెలుగు; వృద్ధులకు, విలేకరులకు, కళాకారులకు రైల్వే చార్జీలో గతంలో ఇస్తున్న 50% ... Read More