Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

దళితులను హత్య చేసిన కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని బిజెపి అధ్యక్షుడిగా పెట్టడమేమిటి?

దళితులను హత్య చేసిన కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని బిజెపి అధ్యక్షుడిగా పెట్టడమేమిటి?

    కెవిపియస్ విమర్శ కర్నూలు, న్యూస్ వెలుగు; కౌతాళం మండలం కామవరం గ్రామంలో 2022 జనవరి 27న దళితులపై పట్టపగలు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ముద్దాయిగా ... Read More

మేఘ జాబ్ మేళ

మేఘ జాబ్ మేళ

  కర్నూలు, న్యూస్ వెలుగు; 25-01-2025, శనివారం 9:00 am దేవి ఫంక్షన్ హాల్, నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర, కర్నూల్. సుప్రసిద్ధ అమర రాజా కంపెనీ గ్రోత్ ... Read More

జాతీయ రోడ్డు భద్రత 36 వ మాసోత్సవాలు, రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన

జాతీయ రోడ్డు భద్రత 36 వ మాసోత్సవాలు, రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ నగరంలోని బళ్లారి చౌరస్తా లో జాతీయ రోడ్డు భద్రత 36 వ మాసోత్సవాలు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు. ... Read More

దేశ ప్రజల మనోభావాలు దెబ్బ తీసిన అమిత్ షా

దేశ ప్రజల మనోభావాలు దెబ్బ తీసిన అమిత్ షా

మంత్రి పదవికి రాజీనామా చేయాలి కాంగ్రెస్ భారీ పాదయాత్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబటి రామకృష్ణ యాదవ్ కర్నూలు, న్యూస్ వెలుగు; కేంద్రమంత్రి అమిత్ షాను మంత్రి ... Read More

ఎల్ ఎల్ సి కాలువ డీపీలు పరిశీలన

ఎల్ ఎల్ సి కాలువ డీపీలు పరిశీలన

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం తుంగభద్ర దిగువ కాలువ డీపీలను మరియు దిగువ కాలువ నీటి మట్టాన్ని ఎల్ ఎల్ సి డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ మిక్కిలినేని వెంకట ... Read More

అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి ఏ.వి రాజమౌళి

అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి ఏ.వి రాజమౌళి

  విజయవాడ, న్యూస్ వెలుగు;  శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి ఏ.వి రాజమౌళి, ఐఏఎస్ దంపతులు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ... Read More

ఏపీలో దివ్యాంగ పింఛన్ దారులకు వైకల్య నిర్ధారణ పరీక్షలు

ఏపీలో దివ్యాంగ పింఛన్ దారులకు వైకల్య నిర్ధారణ పరీక్షలు

 న్యూస్ వెలుగు , అమరావతి;  ఏపీలో దివ్యాంగుల పింఛన్ దారుల్లో అనర్హుల ఏరివేతలో భాగంగా మలివిడత చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు, ... Read More