Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

పత్తికొండ సి.హెచ్.సి లో సిజేరియన్ డెలివరీ జరిగేది ఎన్నడు.?

పత్తికొండ సి.హెచ్.సి లో సిజేరియన్ డెలివరీ జరిగేది ఎన్నడు.?

  - అడ్వకేట్ క్రాంతి నాయుడు, పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి పత్తికొండ, న్యూస్ వెలుగు ప్రతినిధి: పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రి ను మంగళవారం పత్తికొండ కాంగ్రెస్ కమిటీ ఇంచార్జి ... Read More

శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న డీజీపీ

శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న డీజీపీ

పుట్టపర్తి,న్యూస్ వెలుగు : రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమలరావు ఐపిఎస్ మంగళవారం ప్రశాంతి నిలయంలోని సాయికు కుల్వంత్ హాల్లో శ్రీ సత్య సాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. బెంగళూరు ... Read More

అభ్యుదయ కవితలు,కథలకు ఆహ్వానం — అరసం

అభ్యుదయ కవితలు,కథలకు ఆహ్వానం — అరసం

కర్నూలు, న్యూస్ వెలుగు; అభ్యుదయ రచయితల సంఘం (అరసం) కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో అరసం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి ,వల్లూరు శివప్రసాద్ ... Read More

జాతీయ రహదారుల భూసేకరణను పూర్తి చేయండి

జాతీయ రహదారుల భూసేకరణను పూర్తి చేయండి

నంద్యాల, న్యూస్ వెలుగు; రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణం, విస్తరణకు అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ అన్ని జిల్లాల ... Read More

ముంబైలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయన పర్యటన

ముంబైలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయన పర్యటన

   పర్యటన పాల్గొన్న ఎం.పి బస్తిపాటి నాగరాజు కర్నూలు, న్యూస్ వెలుగు; మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబైలో మంగళవారం వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం  ప్రజా పంపిణీ పార్లమెంటరీ స్టాండింగ్ ... Read More

రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఏడిఫై విద్యార్థి

రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఏడిఫై విద్యార్థి

కర్నూలు, న్యూస్ వెలుగు; 23 నుండి 25 వరకు విజయవాడ లో జరగబోయే రాష్ట్ర స్థాయి జూనియర్ విలువిద్య ఛాంపియన్‌షిప్ లో ఏడిఫై పాఠశాల విద్యార్థి వర్షిత్ ఎంపికైనట్టు ... Read More

సీఎం చంద్రబాబు కృషితో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఆర్ధిక భరోసా

సీఎం చంద్రబాబు కృషితో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఆర్ధిక భరోసా

    నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కర్నూలు, న్యూస్ వెలుగు; ఉత్తరాంధ్రకే గాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారమని, వేలాది మంది తెలుగు ... Read More