Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

ఫిబ్రవరి 7,8న అంతరాష్ట్రీయ కబడ్డీ  పోటీలు

ఫిబ్రవరి 7,8న అంతరాష్ట్రీయ కబడ్డీ పోటీలు

హోళగుంద, న్యూస్ వెలుగు: శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 7,8 న మండల కేంద్రంలో అంతరాష్ట్రీయ కబ్బడి పోటీలు నిర్వహిస్తున్నట్లు శుక్రవారం నిర్వాహకులు పాత్రికేయులకు తెలిపారు.ఆసక్తి ... Read More

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు…

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు…

మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా శనివారం రోజున రక్తదాన శిబిరాన్ని ... Read More

సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే శ్యాంబాబు

సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే శ్యాంబాబు

తుగ్గలి/పత్తికొండ న్యూస్ వెలుగు ప్రతినిధి: ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరైన చెక్కులను పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు లబ్ధిదారులకు అందజేశారు.శుక్రవారం రోజున పత్తికొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ... Read More

పగిడిరాయి గ్రామ దేవర ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవికు ఆహ్వానం

పగిడిరాయి గ్రామ దేవర ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవికు ఆహ్వానం

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని పగిడిరాయి గ్రామంలో ఈనెల 21,22 తేదీలలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రామ దేవర ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే ... Read More

నందమూరి తారక రామారావు వర్ధంతిని  జిల్లా అంతటా భారీఎత్తున నిర్వహించాలి

నందమూరి తారక రామారావు వర్ధంతిని జిల్లా అంతటా భారీఎత్తున నిర్వహించాలి

  జిల్లా టిడిపి అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి కర్నూలు, న్యూస్ వెలుగు; ఈ నెల 18వ తేదీన శనివారం తెలుగు చలనచిత్ర నటులు, తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ... Read More

పూలచింత గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఉప్పొంగిన అభిమానం

పూలచింత గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఉప్పొంగిన అభిమానం

ఎమ్మిగనూరు, న్యూస్ వెలుగు;  ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం పూలచింత గ్రామంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ 2000 వేల మంది ఆధ్వర్యంలో మహా మేధావి, ... Read More

18 రోజులు అయినా భారతి మృతదేహం లభించక పోవడంలో ఆంతర్యం ఏమిటి…!

18 రోజులు అయినా భారతి మృతదేహం లభించక పోవడంలో ఆంతర్యం ఏమిటి…!

భారతి మిస్సింగ్ కేసును చేధించడంలో పోలీసుల తీరుపై  మహిళా సంఘాలు ప్రజాసంఘాలు   ఆగ్రహం     కల్లూరు, న్యూస్ వెలుగు;  కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం,కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలో ... Read More