Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

విద్యుత్ నియంత్రణ మండలి, భారాల నియంత్రణపై దృష్టి పెట్టాలి

విద్యుత్ నియంత్రణ మండలి, భారాల నియంత్రణపై దృష్టి పెట్టాలి

   విధానంపై స్పష్టమైన పారదర్శకతతో వ్యవహరించండి కర్నూలు, న్యూస్ వెలుగు; విద్యుత్ నియంత్రణ మండలి ఆన్లైన్ అభిప్రాయ సేకరణకు మాత్రమే పరిమితం కాకుండా, పారదర్శకతతో విస్తృత ప్రజాభి ప్రాయాన్ని ... Read More

పెంచిన ట్రూ ఆప్ కరెంట్ ఛార్జీలను రద్దు చేయాలి

పెంచిన ట్రూ ఆప్ కరెంట్ ఛార్జీలను రద్దు చేయాలి

ఆదానితో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయం ముందు ధర్నా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కర్నూలు, న్యూస్ వెలుగు; ట్రూ ఆప్ చార్జీలను, ... Read More

ఆంద్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

ఆంద్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

హొళగుంద, న్యూస్ వెలుగు ;  మండలం లో శ్రీ సిద్దేశ్వర స్వామి గుడి ఆవరణము నందు ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు నాగరాజు అధ్యక్షతన ... Read More

నేటి నుంచి సంక్రాంతి సెలవులు

నేటి నుంచి సంక్రాంతి సెలవులు

హోళగుంద, న్యూస్ వెలుగు: నేటి నుంచి 19వ తేదీ పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు గురువారం మండల విద్యాశాఖాధికారి జగన్నాథ్ పాత్రికేయులకు తెలిపారు.మరియు 20వ తేదీ పాఠశాలలు పునః ... Read More

దేవాలయానికి వెళ్ళే భక్తులకు సిమెంట్ బ్రిడ్జి నిర్మించండీ

దేవాలయానికి వెళ్ళే భక్తులకు సిమెంట్ బ్రిడ్జి నిర్మించండీ

హోళగుంద, న్యూస్ వెలుగు: శ్రీ అగ్రహారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళే భక్తులకు మరియు రైతులకు కాలువ దాటే శిథిలమైన ఐరన్ బిడ్జికి బదులుగా సిమెంట్ బిడ్జి నిర్మించాలని ... Read More

ఎల్లార్తి దర్గలో ప్రత్యేక ఫాతెహల్

ఎల్లార్తి దర్గలో ప్రత్యేక ఫాతెహల్

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో గురువారం సందర్భంగా రాష్ట్రానికి ప్రసిద్ధి గాంచిన శ్రీ శ్రీ హాజరత్ శేక్షవలి,షాషావలి తాత దర్గాలో భక్తులు ప్రత్యేక ఫాతెహల్ నిర్వహించారు.అలాగే భక్తులు ... Read More

తిరుమల  ఘటన పై త్రీవ దిగ్భ్రాంతి  వ్యక్తం చేసిన  పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ 

తిరుమల  ఘటన పై త్రీవ దిగ్భ్రాంతి  వ్యక్తం చేసిన  పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ 

పత్తికొండ,న్యూస్ వెలుగు;   తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోవాలని టోకెన్లు తీసుకునేలోపే ఈ ఘటనలో మరణాలు చోటు చేసుకోవడం దురదృష్టకరం,వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు ... Read More