Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

ఎస్.టి.యు క్యాలెండర్ ఆవిష్కరణ

ఎస్.టి.యు క్యాలెండర్ ఆవిష్కరణ

హోలగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం మండల విద్యాశాఖాధికారులు టీ.సత్యనారాయణ,జగన్నాథం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎస్.టి.యు క్యాలెండర్ల మరియు డైరీని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ పిఆర్సి,మధ్యంతర ... Read More

పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు,పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్యను కలిసిన రాజా గౌడ,

పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు,పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్యను కలిసిన రాజా గౌడ,

హోలగుంద, న్యూస్ వెలుగు: టీడీపి సీనియర్ నాయకులు,పారిశ్రామికవేత్త రాజా గౌడ మంగళవారం పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులును,పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన శాలువ పూలమాలలతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆలూరు ... Read More

పెద్ద గోనె హాల్ రెవిన్యూ సదస్సు

పెద్ద గోనె హాల్ రెవిన్యూ సదస్సు

హోళగుంద, న్యూస్ వెలుగు: రెవెన్యూ సదస్సులు రైతులకు ఎంతగానో సమయానుకూలంగా ఉపయోగపడతున్నాయని తహసిల్దార్ సతీష్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పెద్ద గో నేహ లు సర్పంచ్ వెంకటరెడ్డి ... Read More

ఏ.కోడూరులో పొలం పిలుస్తుంది కార్యక్రమం

ఏ.కోడూరులో పొలం పిలుస్తుంది కార్యక్రమం

బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: మండలంలోని ఏ.కోడూరు గ్రామంలో మంగళవారం వ్యవసాయ అధికారి స్వాతి ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ... Read More

కౌలు రైతులకు రుణాలు అందిస్తాం

కౌలు రైతులకు రుణాలు అందిస్తాం

  ఏ.కోడూరు ఎస్బిఐ మేనేజర్ నాగరాజు బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు : మండలంలోని ఏ కోడూరు గ్రామంలో మంగళవారం మండల వ్యవసాయ అధికారి స్వాతి ఆధ్వర్యంలో ఏ.కోడూరు ... Read More

 కె వి ఆర్  మహిళా డిగ్రీ కాలేజీ లో  న్యాయ విజ్ఞాన సదస్సు

 కె వి ఆర్  మహిళా డిగ్రీ కాలేజీ లో  న్యాయ విజ్ఞాన సదస్సు

న్యూస్ వెలుగు,  కర్నూల్; కర్నూలు కే. వి. ఆర్. గవర్నమెంట్ మహిళా డిగ్రీ కాలేజీ నందు ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సు ముఖ్య అధితులుగా జిల్లా న్యాయ ... Read More

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జిఎన్ఎమ్) నర్సింగ్ పరీక్ష హాల్ తనిఖీ

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జిఎన్ఎమ్) నర్సింగ్ పరీక్ష హాల్ తనిఖీ

న్యూస్ వెలుగు, కర్నూల్; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జిఎన్ఎమ్) నర్సింగ్ ఎగ్జామ్ జరుగుతున్న ఐదు కేంద్రాలు వద్ద తనిఖీ చేసినట్లు తెలిపారు, అనంతరం ప్రతి పరీక్ష కేంద్రం ... Read More