Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

నేడు  నగరపాలకలో సమస్యల అర్జీలు స్వీకరణ

నేడు నగరపాలకలో సమస్యల అర్జీలు స్వీకరణ

న్యూస్ వెలుగు, కర్నూలు; నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఎస్.రవీంద్రబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 ... Read More

8 వ జాతీయస్థాయి రింగ్ ఫైట్ పోటీలు ప్రారంభం

8 వ జాతీయస్థాయి రింగ్ ఫైట్ పోటీలు ప్రారంభం

న్యూస్ వెలుగు, కర్నూల్; క్రీడాకారులు గెలుపోవటములను సమానంగా తీసుకుని క్రీడాలో రాణించాలని జాతీయ సంఘం అధ్యక్షుడు రవికుమార్ కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు.జాతీయస్థాయి రింగ్ ఫైట్ పోటీలు ప్రారంభం 8వ ... Read More

ఏపీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి

ఏపీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి

న్యూస్ వెలుగు, కర్నూలు; ఏపీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నీ ఏర్పాటు చేయాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కర్నూల్ రీజినల్ కోఆర్డినేటర్ ఓబులేసు ప్రభుత్వాన్ని కోరారు. ... Read More

అమ్మవారి ని దర్శించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమ్మవారి ని దర్శించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విజయవాడ, న్యూస్ వెలుగు : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో  శ్రీ అమ్మవారి దర్శనార్థం శనివారం యం.యస్.యం. ఇ , సెర్ప్, ఎన్ ఆర్ ఐ ఎంపవర్మెంట్ శాఖ ... Read More

శ్రీ అమ్మవారి అలంకరణ  బంగారు నాన్ త్రాడు, సూత్రాలు అందజేత

శ్రీ అమ్మవారి అలంకరణ బంగారు నాన్ త్రాడు, సూత్రాలు అందజేత

విజయవాడ, న్యూస్ వెలుగు :  శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో  వైజాగ్ కు చెందిన దాత డి వెంకట రెడ్డి , కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారి అలంకరణ నిమిత్తం ... Read More

రెవిన్యూ సదస్సు రైతులకు అనుకూలమైనది

రెవిన్యూ సదస్సు రైతులకు అనుకూలమైనది

హోళగుంద,న్యూస్ వెలుగు: రెవెన్యూ సదస్సు రైతులకు ఎంతగానో సానుకూలంగా ఉపయోగ పడతాయని తహసీల్దార్ సతీష్ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని హోన్నూరు గ్రామంలో సర్పంచ్ పద్మావతి అధ్యక్షతన రెవిన్యూ ... Read More

రైతుల భూసమస్యలు పరిష్కరించడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యం

రైతుల భూసమస్యలు పరిష్కరించడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యం

        ఆర్డీవో నాగజ్యోతి బండి ఆత్మకూరు,  న్యూస్ వెలుగు: రైతులకు భూసమస్యలు పరిష్కరించడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని ఆర్డిఓ నాగజ్యోతి అన్నారు. శనివారం మండలంలోని ... Read More