Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

బొలోరో ద్విచక్ర వాహనం డీ దంపతులు ఇద్దరు దుర్మరణం

బొలోరో ద్విచక్ర వాహనం డీ దంపతులు ఇద్దరు దుర్మరణం

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల పరిధిలోని చెన్నంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ అతని భార్య సుమ ఇద్దరు యాడికి గ్రామానికి బట్టల కోసం వెళ్లి బైక్ పై ... Read More

కొత్త రీచ్ ను ఎప్పటికప్పుడు గుర్తించి ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచాలి

కొత్త రీచ్ ను ఎప్పటికప్పుడు గుర్తించి ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచాలి

గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా న్యూస్ వెలుగు, కర్నూలు; రాష్ట్రంలో కొత్త రీచ్ లను ఎప్పటికపుడు గుర్తించి ఇసుకను ప్రజలకు అందుబాటులోకి ఉండేలా చర్యలు ... Read More

బేడ బుడగ జంగం కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి

బేడ బుడగ జంగం కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి

న్యూస్ వెలుగు, కర్నూల్; బేడ బుడగ జంగం కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధు డిమాండ్ చేశారు. నేను శుక్రవారం ... Read More

క్రీడా కోటాను సద్వినియోగం చేసుకోండి ; డి ఎస్ డి ఓ

క్రీడా కోటాను సద్వినియోగం చేసుకోండి ; డి ఎస్ డి ఓ

న్యూస్ వెలుగు, కర్నూల్; హాకీ క్రీడాకారులు, చదువుతోపాటు క్రీడల్లో పాల్గొని, క్రీడా కోటా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మూడు శాతం, రిజర్వేషన్లు ,ఉపయోగించుకొని, ఉద్యోగ అవకాశాలు చేసుకోవాలని, ఎంపిక పోటీలకు ... Read More

ఆంధ్రప్రదేశ్‌లో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలకు వన్-స్టాప్ హెల్ప్‌లైన్

ఆంధ్రప్రదేశ్‌లో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలకు వన్-స్టాప్ హెల్ప్‌లైన్

హెల్ప్ లైన్ నంబర్ లాంచ్ చేసిన మంత్రి టీ.జీ భరత్ న్యూస్ వెలుగు, కర్నూల్; రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ... Read More

సంచార రైతు బజార్లను ప్రారంభిస్తున్నాo 

సంచార రైతు బజార్లను ప్రారంభిస్తున్నాo 

  కర్నూలు జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య న్యూస్ వెలుగు, కర్నూల్; రాష్ట్ర ప్రభుత్వం సంచార రైతు బజారు ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు కర్నూలు జిల్లా జాయింట్ ... Read More

సావిత్రిబాయి పూలే జయంతిని బాలికల అక్షరాస్యత దినోత్సవం ప్రకటించాలి

సావిత్రిబాయి పూలే జయంతిని బాలికల అక్షరాస్యత దినోత్సవం ప్రకటించాలి

న్యూస్ వెలుగు, కర్నూల్; సావిత్రిబాయి పూలే జయంతిని బాలికల అక్షరాస్యత దినోత్సవం గా ప్రకటించాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా డిమాండ్ చేశారు. ... Read More