Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

జర్నలిస్ట్ పిల్లలకు వెయిట్ కార్పొరేషన్ ఎయిడెడ్ స్కూల్లో 50% ఫీజు రాయితీ

జర్నలిస్ట్ పిల్లలకు వెయిట్ కార్పొరేషన్ ఎయిడెడ్ స్కూల్లో 50% ఫీజు రాయితీ

న్యూస్ వెలుగు, కర్నూలు; జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్, ఎయిడెడ్ స్కూల్స్లో 50% ఫీజు రాయితీ కల్పిస్తూ.. ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ ... Read More

రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలను జయప్రదం చేయండి

రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలను జయప్రదం చేయండి

న్యూస్ వెలుగు, కర్నూలు; ఈ నెల 21 నుంచి 22 వరకు కర్నూలు లో నిర్వహిస్తున్న 10 వ రాష్ట్ర స్థాయీ సబ్ జూనియర్ నెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలను ... Read More

5 వ వార్డ్ నందు స్పీడ్ బ్రేకర్ మరమ్మత్తు చేయాలి 

5 వ వార్డ్ నందు స్పీడ్ బ్రేకర్ మరమ్మత్తు చేయాలి 

హొళ గుంద, న్యూస్ వెలుగు;  మండలం S D P I ఆలూరు అసెంబ్లీ ఆదేశాల మేరకు హాళగుంద గ్రామంలో ఐదో వార్డు నందు పెద్ద మసీదు వెనకాల ... Read More

1వ డిసి ఛైర్మెన్ గా  మిక్కిలిని వెంకటప్రసాద్

1వ డిసి ఛైర్మెన్ గా మిక్కిలిని వెంకటప్రసాద్

హోళగుంద, న్యూస్ వెలుగు: మండలంలో మంగళవారం నిర్వహించిన సాగునీటి ఎన్నికల్లో 1వ డిసి ఛైర్మెన్ మిక్కిలేని వెంకటప్రసాద్, ఉప చైర్మెన్ గా  గుళ్ళెం మల్లప్పలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ... Read More

రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి

రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి

హోళగుంద, న్యూస్ వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులను రైతులు,ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ సతీష్ అన్నారు.మండల పరిధిలోని వందవాగలి గ్రామంలో మంగళవారం సర్పంచ్ కురువ ... Read More

ప్రజలకు త్రాగునీరు అందించే ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకూడదు

ప్రజలకు త్రాగునీరు అందించే ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకూడదు

  ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హోళగుంద,న్యూస్ వెలుగు: ప్రజలకు త్రాగునీరు అందించే ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలకూడదని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు.మంగళవారం ... Read More

ముఖ్యమంత్రి సహాయ నిధి అందిజేత 

ముఖ్యమంత్రి సహాయ నిధి అందిజేత 

న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; ఒంటిమిట్ట మండలం గంగ పేరూరు గ్రామానికి చెందిన గద్దె .భువనేశ్వరి అనే బాధితురాలు ముఖ్యమంత్రి సహాయ నిధి నిమిత్తం ఇటీవల కాలంలో రాజంపేట తెలుగుదేశం ... Read More