Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

వందేమాతర గేయం స్వాతంత్ర సమరానికి ప్రేరణ: కలెక్టర్

వందేమాతర గేయం స్వాతంత్ర సమరానికి ప్రేరణ: కలెక్టర్

కర్నూలు (న్యూస్ వెలుగు): వందేమాతరం150 ఏళ్ల సంస్మరణోత్సవంను పురస్కరించుకొని కర్నూలు లో కొండారెడ్డి బురుజు వద్ద వందేమాతర గీతం ఆలాపన కార్యక్రమము నిర్వహించటం జరిగినది. ఈ సందర్బంగా జిల్లా ... Read More

హర్షం వ్యక్తం చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు 

హర్షం వ్యక్తం చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు 

కర్నూలు(న్యూస్ వెలుగు): భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుండడం పై ఎంపీ బస్తిపాటి నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ... Read More

దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ: ఏపీ పీసీసీ

దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ: ఏపీ పీసీసీ

ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు): లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ నిన్న పేల్చింది. హైవోల్టేజ్ హైడ్రోజన్ బాంబ్. తీగ లాగుతుంటే డొంక కదిలినట్లు..దొంగ ఓట్లపై ఒక్కొక్కటిగా ... Read More

టీజీవి కళాక్షేత్రానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

టీజీవి కళాక్షేత్రానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

కర్నూలు (న్యూస్ వెలుగు): కళలను, కళాకారులను ప్రోత్సహిస్తూ నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలతో అల్లరిల్లుతున్న టీజీవి కళాక్షేత్రానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కడం అభినందనీయమని మాజీ ... Read More

రాష్ట్రస్థాయి పోటీలకు గార్గేయాపురం విద్యార్థులు 

రాష్ట్రస్థాయి పోటీలకు గార్గేయాపురం విద్యార్థులు 

కర్నూలు( న్యూస్ వెలుగు):విద్యార్థలో దాగివున్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసి వారిని క్రీడా పోటీలు దోహద పడతాయని ప్రధానోపాధ్యాయులు వెంకట రాముడు అన్నారు.గురువారం కర్నూలు సమీపంలో ఉన్న గార్గేయపురం ... Read More

అమరావతి(న్యూస్ వెలుగు) : ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాను. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ... Read More

ఉన్నత విద్యాశాఖ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేష్

ఉన్నత విద్యాశాఖ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేష్

Rఅమరావతి(న్యూస్ వెలుగు) : ఐటీ విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ ఉండవల్లి తన నివాసంలో బుధవారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పరిపాలనకు ... Read More