Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

కార్తీక వనసమారాధనలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కార్తీక వనసమారాధనలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు(న్యూస్ వెలుగు): ప్రకృతి సౌందర్యం కలిగిన పర్యాటక ప్రాంతం విజయవనం (పుల్లయ్య పార్క్) అని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. బుధవారం కర్నూలు నగర శివార్లలోని వెంకన్న బావి ... Read More

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి :జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ 

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి :జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ 

కర్నూలు(న్యూస్ వెలుగు): విద్యార్థులు క్రీడల్లో సాధన చేయడం ద్వారా మానసిక ఉల్లాసం దోహదపడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ అన్నారు. బుధవారం కర్నూల్ అవుట్డోర్ స్టేడియం నందు ... Read More

డ‌బ్బుల‌కు టికెట్లు అమ్ముకునే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు: మంత్రి టీజీ భ‌ర‌త్

డ‌బ్బుల‌కు టికెట్లు అమ్ముకునే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు: మంత్రి టీజీ భ‌ర‌త్

కర్నూలు(న్యూస్ వెలుగు): తెలుగుదేశం పార్టీకి కానీ టీజీ కుటుంబానికి కానీ డ‌బ్బుల‌కు టికెట్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ ... Read More

దుర్గమ్మ సన్నిధిలో సినీ హీరో నారా రోహిత్ దంపతులు

దుర్గమ్మ సన్నిధిలో సినీ హీరో నారా రోహిత్ దంపతులు

ఇంద్రకీలాద్రి, (న్యూస్ వెలుగు): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని సినీ హీరో నారా రోహిత్, ఆయన సతీమణి శిరీష దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన ... Read More

వ్యాపార రంగాల్లో రాణించాలి : మారిటైం బోర్డు చైర్మన్ 

వ్యాపార రంగాల్లో రాణించాలి : మారిటైం బోర్డు చైర్మన్ 

ప్రకాశం,( న్యూస్ వెలుగు): ప్రకాశం జిల్లా సింగరాయకొండ కేంద్రంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొని టీ స్టాల్ ను ప్రారంభించినట్లు ... Read More

ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్

ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్

మంగళగిరి (న్యూస్ వెలుగు) : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 70వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించాను. సమస్యలు విన్నవించేందుకు పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. వారి నుంచి అర్జీలు ... Read More

మోంథా తుఫాన్‌ బీభత్సంతో నష్టపోయిన రైతుని ప్రభుత్వం ఆదుకోవాలి : వైఎస్ జగన్

మోంథా తుఫాన్‌ బీభత్సంతో నష్టపోయిన రైతుని ప్రభుత్వం ఆదుకోవాలి : వైఎస్ జగన్

కృష్ణా జిల్లా (న్యూస్ వెలుగు) : జిల్లాలో మోంథా తుఫాన్‌ బీభత్సంతో పంట నష్టపోయిన రైతుల కష్టాల్ని తెలుసుకుని.. వారికి న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని మాజీ ముఖ్యమంత్రి ... Read More