Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

రాజధాని నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష చేసిన సీఎం

రాజధాని నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష చేసిన సీఎం

అమరావతి (న్యూస్ వెలుగు): రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతి, సుందరీకరణ, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం నారా చంద్రబాబు ... Read More

కోపరేటివ్ సొసైటీ ద్వారా రైతులకు ఆర్థిక సహకారం

కోపరేటివ్ సొసైటీ ద్వారా రైతులకు ఆర్థిక సహకారం

కర్నూలు (న్యూస్ వెలుగు): అంతర్జాతీయ సహకార సంవత్సరం దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా పశువుల అభివృద్ధి సంఘం సమావేశ భవనంలో జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌ను ... Read More

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేసిన మంత్రి

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేసిన మంత్రి

నంద్యాల (న్యూస్ వెలుగు): మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న ప్రాంతాలను రాష్ట్ర మైనార్టీ,న్యాయశాఖ మంత్రి NMD ఫరూక్.. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి పరిశీలించారు. నంద్యాలలో ... Read More

ఉద్యోగులను అభినందించిన ముఖ్యమంత్రి

ఉద్యోగులను అభినందించిన ముఖ్యమంత్రి

ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు): మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగించుకుని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుఫాన్ నష్టంపైనా, ప్రస్తుతం నెలకొన్న ... Read More

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే

కర్నూలు (న్యూస్ వెలుగు): దిన్నదేవరపాడు ప్రాంతంలో శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజీలోని మెగా జాబ్ మేళా ఘనంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ ... Read More

ఆర్థిక సాయం అందించిన వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం

ఆర్థిక సాయం అందించిన వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం

Sekకర్నూలు (న్యూస్ వెలుగు): ఈ నెల 24వ తేదీన చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన బాధితులకు కావేరి ట్రావెల్స్ యాజమాన్యం రూ.40 లక్షలు ఆర్థిక సాయం ... Read More

లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయండి: సీఎం

లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయండి: సీఎం

ఏపీ సచివాలయం (న్యూస్ వెలుగు ): మొంథా తుఫాను ప్రభావంపై లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం అధికారులను ఆదేశించారు. తాజా పరిస్థితిపై ... Read More