Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

దేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన మహా నాయకుడు మోదీ: పవన్ కళ్యాణ్

దేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన మహా నాయకుడు మోదీ: పవన్ కళ్యాణ్

కర్నూలు(న్యూస్ వెలుగు): జీఎస్టీ 2.0 సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే సంస్కరణ • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంతో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ప్రయోజనం • ఆత్మ ... Read More

సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కు వచ్చిన ప్రధాని

సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కు వచ్చిన ప్రధాని

కర్నూలు(న్యూస్ వెలుగు): కర్నూలు పర్యటన కు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ని శాలువతో సత్కరించి, మహాశివుడు జ్ఞాపికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందచేశారు. డిప్యూటీ ... Read More

శ్రీశైలం భ్రమరాంబా మల్లికార్జు స్వామి దర్శించున్న భారత ప్రధాని నరేంద్రమోడీ

శ్రీశైలం భ్రమరాంబా మల్లికార్జు స్వామి దర్శించున్న భారత ప్రధాని నరేంద్రమోడీ

కర్నూలు(న్యూస్ వెలుగు): పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వారిని భారత ప్రధాని నరేంద్రమోడీ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దర్శించుకున్నారు. వారితో బాటు ... Read More

కర్నూలు పై మోడీ ట్వీట్

కర్నూలు పై మోడీ ట్వీట్

న్యూస్ వెలుగు అప్డేట్ :  ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నట్లు ప్రధానమంత్రి  సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.  నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనంతో పాటు, ... Read More

10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు: ఉపముక్యమంత్రి

10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు: ఉపముక్యమంత్రి

మంగళగిరి (న్యూస్ వెలుగు ):  మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా ... Read More

శరీర నిర్మాణ శాస్త్రంలో పట్టు సాధిస్తే మంచి వైద్యులుగా రాణిస్తారు: చిట్టి నరసమ్మ

శరీర నిర్మాణ శాస్త్రంలో పట్టు సాధిస్తే మంచి వైద్యులుగా రాణిస్తారు: చిట్టి నరసమ్మ

కర్నూలు  (న్యూస్  వెలుగు ):  శరీర నిర్మాణ శాస్త్రంలో మంచి పట్టు సాధిస్తే రోగనిర్ధారణ,చికిత్సలో మంచి ఫలితాలు సాధిస్తారని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ ... Read More

రియల్ టైమ్ గవర్నెన్స్‌ పనితీరుపై సమీక్షించిన సీఎం

రియల్ టైమ్ గవర్నెన్స్‌ పనితీరుపై సమీక్షించిన సీఎం

ఏపి సచివాలయం (న్యూస్ వెలుగు):   ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబరు నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు స్పష్టం ... Read More