Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం: ప్రఖర్ జైన్

24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం: ప్రఖర్ జైన్

అమరావతి (న్యూస్ వెలుగు): ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. మరో నాలుగైదు రోజులు ... Read More

జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : ఇంచార్జి కలెక్టర్

జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : ఇంచార్జి కలెక్టర్

కడప (న్యూస్ వెలుగు) : రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ... Read More

కల్తీ మద్యం పై వైసీపీ నాయకులు దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉంది: ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి

కల్తీ మద్యం పై వైసీపీ నాయకులు దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉంది: ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి

పాణ్యం (న్యూస్ వెలుగు) : కల్తీ మద్యం పై వైసీపీ నాయకులు దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ... Read More

ఓట్ల చోరీతోనే… అధికారంలోకి వచ్చిన బిజెపి : కాంగ్రెస్

ఓట్ల చోరీతోనే… అధికారంలోకి వచ్చిన బిజెపి : కాంగ్రెస్

https://youtube.com/shorts/1J9rsmBsikw?si=wix_tKoyYz2OPtzK నంద్యాల జిల్లా (న్యూస్ వెలుగు): డోన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త, న్యాయవాది డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి, నంద్యాల డిసిసి ఉపాధ్యక్షులు అడ్మిన్ న్యాయవాది ... Read More

ఐదు రోజులు భారీ వర్షాలు మత్స్యకారులను హెచ్చరించిన వాతావరణ శాఖ

ఐదు రోజులు భారీ వర్షాలు మత్స్యకారులను హెచ్చరించిన వాతావరణ శాఖ

అమరావతి (న్యూస్ వెలుగు): బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం రేపు మధ్యాహ్ననికి నైరుతి,పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.ఆతదుపరి ... Read More

అమరవీరులకు నివాళులు అర్పించిన సీఎం 

అమరవీరులకు నివాళులు అర్పించిన సీఎం 

ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళగిరిలోని 6వ బెటాలియన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పాల్గొన్నారు. ... Read More

కందుకూరు హత్య కేసు పై మంత్రులను అడిగి తెలుసుకున్న సీఎం 

కందుకూరు హత్య కేసు పై మంత్రులను అడిగి తెలుసుకున్న సీఎం 

ఏపీ సచివాలయం (న్యూస్ వెలుగు): కందుకూరు హత్య కేసు బాధితులను పరామర్శించి వచ్చిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, మునిసిపల్ వ్యవహారాల శాఖ పీ.నారాయణ, డీజీపీ హరీష్ ... Read More