Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం : మంత్రి నారాలోకేష్

ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం : మంత్రి నారాలోకేష్

అమరావతి (న్యూస్ వెలుగు): పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించాను. ప్రతిఏటా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ... Read More

స్టార్టప్ ల వృద్ధిలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంగా నిలపాలి: మంత్రి నారాలోకేష్

స్టార్టప్ ల వృద్ధిలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంగా నిలపాలి: మంత్రి నారాలోకేష్

అమరావతి (న్యూస్ వెలుగు): ఉండవల్లి నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖపై సమీక్ష నిర్వహించాను. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లించేందుకు అవసరసమైన చర్యలు ... Read More

రాహుల్ గాంధీకి మద్దతుగా సంతకాల సేకరణ 

రాహుల్ గాంధీకి మద్దతుగా సంతకాల సేకరణ 

కర్నూలు (న్యూస్ వెలుగు): జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశమునకు ముఖ్య అతిథులుగా హాజరైన గణేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతుందని 11 ... Read More

వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి

వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి

అమరావతి (న్యూస్ వెలుగు): వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సాగు, రబీ ప్రణాళిక, ధాన్యం ... Read More

సారా స్థావారాలపై నిఘా ఉంచండి కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ 

సారా స్థావారాలపై నిఘా ఉంచండి కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ 

కర్నూలు (న్యూస్ వెలుగు): కర్నూలు మరియు నంద్యాల జిల్లాలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లతో నెల వారి నేర సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే సారా రహిత గ్రామాలుగా ప్రకటించిన ... Read More

ప్ర‌జ‌లు ఛీ కొట్టినా వైసీపీ నాయ‌కులు మార‌డం లేదు.. రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

ప్ర‌జ‌లు ఛీ కొట్టినా వైసీపీ నాయ‌కులు మార‌డం లేదు.. రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

కర్నూలు (న్యూస్ వెలుగు): రాష్ట్ర ప్ర‌జ‌లు ఛీకొట్టినా వైసీపీ నేత‌లు మార‌డం లేద‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని ... Read More

ప్రధాని బహిరంగ సభకు విజయవంతం చేయండి: మెప్మా పీడి

ప్రధాని బహిరంగ సభకు విజయవంతం చేయండి: మెప్మా పీడి

కర్నూలు (న్యూస్ వెలుగు): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 16వ తేదీన నంద్యాల రోడ్డులోని రాగమయూరి గ్రౌండ్స్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించి తీసుకోవలసిన ఏర్పాట్లపై, ... Read More