Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

గుక్కెడు నీరు కోసం  ఏళ్లుగా కష్టాలు…!   కష్టాల కడలిలో ప్రజలను ఆదుకునేది ఎవరు?

గుక్కెడు నీరు కోసం  ఏళ్లుగా కష్టాలు…!  కష్టాల కడలిలో ప్రజలను ఆదుకునేది ఎవరు?

  నంద్యాల ( న్యూస్ వెలుగు):  డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామంలో కొత్త కొట్టాలు వీధిలోని తాగునీటి సమస్యని పరిష్కరించాలని ఎన్ ఎస్ యు ఐ ... Read More

శ్రీలంక జైల్లో మత్స్యకారులు బయటకు తీసుకొచ్చిన మంత్రి నారా లోకేష్ 

శ్రీలంక జైల్లో మత్స్యకారులు బయటకు తీసుకొచ్చిన మంత్రి నారా లోకేష్ 

అమరావతి ( న్యూస్ వెలుగు) ఈ ఏడాది ఆగస్టు 4న కాకినాడకు చెందిన జాలర్లు చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్ళారు. నావిగేషన్ సమస్య వల్ల శ్రీలంక సముద్ర జలాల్లోకి ... Read More

సిఐఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి 

సిఐఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి 

ఢిల్లీ ( న్యూస్ వెలుగు) ఢిల్లీలో మంగళవారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు కర్టైన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీలో ... Read More

రాష్ట్రంలో కొనసాగుతున్న వరదలు అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ 

రాష్ట్రంలో కొనసాగుతున్న వరదలు అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ 

అమరావతి ( న్యూస్ వెలుగు ): ఆవర్తనం ప్రభావంతో,పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య దిశగా కదిలి పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో గురువారం ... Read More

పవన్ కల్యాణ్ ను పరామర్శించిన ముఖ్యమంత్రి

పవన్ కల్యాణ్ ను పరామర్శించిన ముఖ్యమంత్రి

తెలంగాణ (న్యూస్ వెలుగు) : స్వల్ప అస్వస్థతకు గురైన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను హైదరాబాద్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు. Read More

బస్టాండ్ లను ఆక్రమించిన పట్టించుకోని అధికారులు… ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు 

బస్టాండ్ లను ఆక్రమించిన పట్టించుకోని అధికారులు… ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు 

తుగ్గలి (న్యూస్ వెలుగు) : మా ఇష్టం మమ్మల్ని ఎవరు అడిగేది? మమ్మల్ని ఎవరు ఆపేది..? అచ్చం సినిమా డైలాగుల ఉంది కదూ.... వాస్తవాల్లోకి వెళితే ప్రభుత్వ ఆస్తుల్ని ... Read More

సిఐఐ సదస్సు ఏర్పాట్లపై మంత్రి వర్గ ఉపసంఘం విస్తృత సమీక్ష

సిఐఐ సదస్సు ఏర్పాట్లపై మంత్రి వర్గ ఉపసంఘం విస్తృత సమీక్ష

ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు) : సీఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పర్యవేక్షణకు సంబంధించిన వివిధ కమిటీల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రివర్గ ఉపసంఘం విస్తృత సమీక్ష నిర్వహించింది. ... Read More