Category: Latest News
Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.
ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
ఉత్తరప్రదేశ్ : మీర్జాపూర్-వారణాసి సరిహద్దులోని మీర్జామురాద్ సమీపంలో ట్రాక్టర్ ట్రాలీని ట్రక్కు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. 13 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి లారీ ... Read More
అంతర్జాతీయ భధ్రత భారత్ ఓ ఉక్కు కవచం : కేంద్ర మంత్రి
ఢిల్లీ : కీలకమైన వనరులపై గుత్తాధిపత్యం , ఆయుధీకరణకు వ్యతిరేకంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఇది ప్రపంచ ప్రయోజనాలకు అనుకూలం కాదని ఆయన అన్నారు. ఢిల్లీలో ... Read More
షాంఘై సదస్సులో పాల్గొననున్న కేంద్ర మంత్రి జైశంకర్
ఢిల్లీ : అక్టోబరు 15, 16వ తేదీల్లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) సదస్సులో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి ఎస్. ఇస్లామాబాద్ వెళ్లనున్నారు. నిన్న ఢిల్లీలో జరిగిన ... Read More
రాజ రాజేశ్వరి దేవి అలంకారంలో శ్రీ వాసవాంబ
వెలుగు న్యూస్ ఒంటిమిట్ట 04 : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన ఒంటిమిట్ట మెయిన్ బజార్ లో ఉన్న అమ్మవారి శాలలో శుక్రవారం రెండవ రోజు ... Read More
శ్రీశైలంలో దసరా నవరాత్రి ఉత్సవాలు షురూ.. శైలపుత్రిగా దర్శనమిచ్చిన భ్రమరాంబ
శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు ఉత్సవాలు ... Read More
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి : టీటీడీ ఈవో
తిరుమల : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో జె. శ్యామలరావు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీలోని అన్ని ... Read More
విషాదం.. పిడుగుపడి ముగ్గురు కూలీలు మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
అమరావతి : ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని పెండ్లిమర్రి మండలం తుమ్మలూరు గ్రామంలో పొలం పనులకు వెళ్లిన కూలీలు ముగ్గురు పిడుగుపాటుకు గురై ... Read More

