Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

ముగిసిన జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌

ముగిసిన జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌

నేషనల్, న్యూస్ వెలుగు; జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ముగిసింది.మొత్తం ఆరు జిల్లాలలోని 26 స్థానాలకు జరిగిన పోలింగ్ లో 25లక్షల 78వేల మంది ఓటర్లు ... Read More

ఇది మంచి ప్రభుత్వం  కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం, న్యూస్ వెలుగు;  శ్రీకాకుళం నియోజకవర్గం కుందువానిపేట గ్రామంలో నిర్వహించిన ''ఇది మంచి ప్రభుత్వం'' కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ ... Read More

YS Jagan | ఈనెల 28న తిరుమలకు కాలినడకన వైఎస్‌ జగన్‌

YS Jagan | ఈనెల 28న తిరుమలకు కాలినడకన వైఎస్‌ జగన్‌

అమరావతి, న్యూస్ వెలుగు : వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ (YS Jagan) ఈనెల 28న తిరుమలకు కాలినడకన వెళ్లనున్నారు. లడ్డూ (Laddu) వ్యవహారంలో చంద్రబాబు ... Read More

సెప్టెంబరు 26న మహాలో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు

సెప్టెంబరు 26న మహాలో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు

ఢిల్లీ, న్యూస్ వెలుగు;  22,600 కోట్ల విలువైన శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మహారాష్ట్రలోని పూణేలో పర్యటించనున్నారు. పూణే మెట్రో రైలు ప్రాజెక్ట్ (ఫేజ్-1) పూర్తి ... Read More

సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటూ,,,థాలీ బజావో కార్యక్రమంలో షర్మిల

సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటూ,,,థాలీ బజావో కార్యక్రమంలో షర్మిల

అమరావతి, న్యూస్ వెలుగు; 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు వైసీపీ టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఫోకస్ ... Read More

గ్రూప్ -2 ఉద్యోగం ఇచ్చిన ముఖ్యమంత్రి

గ్రూప్ -2 ఉద్యోగం ఇచ్చిన ముఖ్యమంత్రి

తెలంగాణ : పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి గర్వకారణంగా నిలిచిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కోటి రూపాయల చెక్కును అందించారు. అలాగే ... Read More

అర్హులైన పేదల వివరాలను సేకరించండి: ముఖ్యమంత్రి

అర్హులైన పేదల వివరాలను సేకరించండి: ముఖ్యమంత్రి

తెలంగాణ :  హైదరాబాద్‌లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. ... Read More