Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

సెప్టెంబరు 26న మహాలో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు

సెప్టెంబరు 26న మహాలో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు

ఢిల్లీ, న్యూస్ వెలుగు;  22,600 కోట్ల విలువైన శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మహారాష్ట్రలోని పూణేలో పర్యటించనున్నారు. పూణే మెట్రో రైలు ప్రాజెక్ట్ (ఫేజ్-1) పూర్తి ... Read More

సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటూ,,,థాలీ బజావో కార్యక్రమంలో షర్మిల

సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటూ,,,థాలీ బజావో కార్యక్రమంలో షర్మిల

అమరావతి, న్యూస్ వెలుగు; 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు వైసీపీ టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఫోకస్ ... Read More

గ్రూప్ -2 ఉద్యోగం ఇచ్చిన ముఖ్యమంత్రి

గ్రూప్ -2 ఉద్యోగం ఇచ్చిన ముఖ్యమంత్రి

తెలంగాణ : పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి గర్వకారణంగా నిలిచిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కోటి రూపాయల చెక్కును అందించారు. అలాగే ... Read More

అర్హులైన పేదల వివరాలను సేకరించండి: ముఖ్యమంత్రి

అర్హులైన పేదల వివరాలను సేకరించండి: ముఖ్యమంత్రి

తెలంగాణ :  హైదరాబాద్‌లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. ... Read More

రైలు ప్రమాదాలకు ఇదొక అవకాశం : రైల్వే మంత్రి

రైలు ప్రమాదాలకు ఇదొక అవకాశం : రైల్వే మంత్రి

రాజస్థాన్ : డిసెంబర్, 2030 నాటికి దేశవ్యాప్తంగా ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ KAVACH 4.O సిస్టమ్‌లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ... Read More

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి

విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంఅమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ... Read More

కారుణ్య నియామకాలకు అడుగులు వేసిన ప్రభుత్వం : డిప్యూటీ సీఎం

కారుణ్య నియామకాలకు అడుగులు వేసిన ప్రభుత్వం : డిప్యూటీ సీఎం

అమరావతి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో జరుగుతున్న కారుణ్య నియామకాలను సమీక్షించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉద్యోగులు లేదా ఉపాధ్యాయుల ... Read More