Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

ఎంబీబీఎస్‌ సీట్లు అవసరం లేదంటూ చంద్రబాబు లేఖ రాయడం దారుణం

ఎంబీబీఎస్‌ సీట్లు అవసరం లేదంటూ చంద్రబాబు లేఖ రాయడం దారుణం

అమరావతి,న్యూస్ వెలుగు; రాష్ట్రానికి ఎంబీబీఎస్‌ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి, అవసరం లేదంటూ చంద్రబాబు  ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణం. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే ... Read More

కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసిన చంద్రబాబు

కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసిన చంద్రబాబు

అమరావతి,న్యూస్ వెలుగు; రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి, వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా ? ఇప్పటికే అందని ద్రాక్షలా మారిన ... Read More

దశదినకర్మ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ !

దశదినకర్మ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ !

మహబూబ్ నగర్,న్యూస్ వెలుగు ; మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ లో దేవరకద్ర శాసనసభ్యులు మధుసుదన్ రెడ్డి తండ్రి క్రిష్ణా రెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి ... Read More

లిబరేషన్ డే సందర్భంగా ఫోటో ప్రదర్శన

లిబరేషన్ డే సందర్భంగా ఫోటో ప్రదర్శన

హైదరాబాద్,న్యూస్ వెలుగు ; కేంద్ర సమాచార ప్రసార శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ హైదరాబాద్ పెరేడ్ గ్రౌడ్స్ వద్ద హైదరాబాద్ లిబరేషన్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ... Read More

జాతీయ రహదారి-63 పై ఘోర రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారి-63 పై ఘోర రోడ్డు ప్రమాదం

  జగిత్యాల,న్యూస్ వెలుగు ; జగిత్యాల జిల్లా పొలస వద్ద జాతీయ రహదారి-63 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ ... Read More

తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్,న్యూస్ వెలుగు ;తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడుగా రేవంత్ అనుముల  నుంచి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ... Read More

గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న. ఎస్పీ  బిందు మాధవ్ , మంత్రి టీజీ భరత్, ప్రజాప్రతినిధులు  

గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న. ఎస్పీ  బిందు మాధవ్ , మంత్రి టీజీ భరత్, ప్రజాప్రతినిధులు  

కర్నూలు,న్యూస్ వెలుగు ; కర్నూలులోనిరాంబొట్ల దేవాలయ గణేష్ విగ్రహాన్ని జిల్లా ఎస్పీ గారు ప్రజా ప్రతినిధులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. Read More