Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

ఔషదాలపై జీఎస్టీ ని తగ్గించిన కేంద్రం

ఔషదాలపై జీఎస్టీ ని తగ్గించిన కేంద్రం

ఢిల్లీ : కేన్సర్‌ ఔషధాలపై గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్‌టీ)ని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. నిన్న ఢిల్లీలో జరిగిన ... Read More

వరద పరిస్థితులను పరిశీలించిన ముఖ్యమంత్రి

వరద పరిస్థితులను పరిశీలించిన ముఖ్యమంత్రి

అమరావతి : విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. భవానీపురం నుండి సితార సెంటర్ మీదుగా ఊర్మిళా నగర్ వెళ్లారు..అనంతరం కబేళా సెంటర్ ... Read More

ఈనెల 17 నుంచి “స్వచ్ఛతయే సేవ” కార్యక్రమం

ఈనెల 17 నుంచి “స్వచ్ఛతయే సేవ” కార్యక్రమం

కర్నూలు,న్యూస్ వెలుగు ; సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతి గ్రామంలో స్వచ్ఛతయే సేవ - 2024 కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి రంజిత్ ... Read More

వరద సహాయక చర్యలపై గవర్నర్ కు వివరించిన సీఎం

వరద సహాయక చర్యలపై గవర్నర్ కు వివరించిన సీఎం

అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాజ్ భవన్ కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్ధుల్ నజీర్‌ని మర్యాదపూర్వకంగా కలిసి వరద పరిస్థితులు, ప్రభుత్వం ... Read More

గోపాలపట్నంలో విరిగిపడ్డ కొండచరియలు అప్రమత్తం చేసిన అధికారులు

గోపాలపట్నంలో విరిగిపడ్డ కొండచరియలు అప్రమత్తం చేసిన అధికారులు

గోపాలపట్నం: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖ నగరంలోని గోపాలపట్నంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణనగర్‌ కాళీమాత గుడి దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ... Read More

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు శ్రీనివాస్ , నారాయణ

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు శ్రీనివాస్ , నారాయణ

విజయవాడ: నగరంలోని సింగ్‌ నగర్‌ చుట్టుపక్కల వరద క్రమంగా తగ్గుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఆయన పర్యటించారు. ఇందిరా నాయక్‌ ... Read More

బుడమేరు ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు

బుడమేరు ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు

విజయవాడ: వరదల నేపథ్యంలో విజయవాడలోని చిట్టినగర్‌, బుడమేరు ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. ద్విచక్రవాహనంపై వీధివీధికి వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. నిత్యావసర వస్తువుల పంపిణీని పరిశీలించారు. ... Read More