Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

7.7 కోట్లు విరాళం ఇచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్

7.7 కోట్లు విరాళం ఇచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్

అమరావతి :   భారీ వర్షాలు, వరదలతో నిరాశ్రయులు అయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివిధ సంఘాలు, స్థానిక సంస్థల ... Read More

30 కోట్ల విడుదలకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉపముఖ్యమంత్రి

30 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉపముఖ్యమంత్రి

అమరావతి : ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా 1341 గ్రామాల్లో, సుమారు 20 లక్షల జనాభాకు తాగునీరు అందించే ఈ ... Read More

వరద బాధితుల ఆర్థిక సహాయాన్ని అందించిన ఎక్సైజ్ శాఖ

వరద బాధితుల ఆర్థిక సహాయాన్ని అందించిన ఎక్సైజ్ శాఖ

విజయవాడ వరద బాధితుల సహాయార్ధం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఒక రోజు వేతనంతో వచ్చిన రూ.2.70 కోట్ల విరాళం చెక్కును ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు స్వీకరించారు. ఈ ... Read More

బుడమేరును పరిశీలించిన సీఎం

బుడమేరును పరిశీలించిన సీఎం

అమరావతి : బుడమేరు గండ్లు పూడ్చిన ప్రాంతాలను ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు పరిశీలించారు. ముంపుకు జరిగిన కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముడమేరుకు గండ్లు పడిన ప్రాంతాన్ని , ... Read More

పవిత్ర కృష్ణ నదీమ తల్లికి నవహారతులు ఇచ్చుటకు ఏర్పాట్లు

పవిత్ర కృష్ణ నదీమ తల్లికి నవహారతులు ఇచ్చుటకు ఏర్పాట్లు

ఇంద్రకీలాద్రి, విజయవాడ,న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు పవిత్ర కృష్ణ నదీమ తల్లికి నవహారతులు ... Read More

దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి

దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి

విజయవాడ,న్యూస్ వెలుగు ;ఇంద్రకీలాద్రి పై వున్న దుర్గమల్లేశ్వర స్వామివార్ల దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులను దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. ... Read More

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చేయాలి

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చేయాలి

విజయవాడ,న్యూస్ వెలుగు; ఇంద్రకీలాద్రి పై వున్న దుర్గమల్లేశ్వర స్వామివార్ల దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులను దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ... Read More