Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

వరద సహాయక చర్యలపై గవర్నర్ కు వివరించిన సీఎం

వరద సహాయక చర్యలపై గవర్నర్ కు వివరించిన సీఎం

అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాజ్ భవన్ కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్ధుల్ నజీర్‌ని మర్యాదపూర్వకంగా కలిసి వరద పరిస్థితులు, ప్రభుత్వం ... Read More

గోపాలపట్నంలో విరిగిపడ్డ కొండచరియలు అప్రమత్తం చేసిన అధికారులు

గోపాలపట్నంలో విరిగిపడ్డ కొండచరియలు అప్రమత్తం చేసిన అధికారులు

గోపాలపట్నం: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖ నగరంలోని గోపాలపట్నంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణనగర్‌ కాళీమాత గుడి దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ... Read More

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు శ్రీనివాస్ , నారాయణ

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు శ్రీనివాస్ , నారాయణ

విజయవాడ: నగరంలోని సింగ్‌ నగర్‌ చుట్టుపక్కల వరద క్రమంగా తగ్గుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఆయన పర్యటించారు. ఇందిరా నాయక్‌ ... Read More

బుడమేరు ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు

బుడమేరు ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు

విజయవాడ: వరదల నేపథ్యంలో విజయవాడలోని చిట్టినగర్‌, బుడమేరు ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. ద్విచక్రవాహనంపై వీధివీధికి వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. నిత్యావసర వస్తువుల పంపిణీని పరిశీలించారు. ... Read More

బంగాళాఖాతంలో అల్పపీడనం సమావేశమైన సీఎం

బంగాళాఖాతంలో అల్పపీడనం సమావేశమైన సీఎం

అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీఎం.. ఆయా జిల్లాల్లో పరిస్థితులు, ... Read More

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేడే..!

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేడే..!

న్యూఢిల్లీలో నేడు 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత వహించనున్నారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన చివరి ... Read More

మన్ కీ బాత్ లో మీరు పాలుపంచుకోండి :మోడీ

మన్ కీ బాత్ లో మీరు పాలుపంచుకోండి :మోడీ

ఢిల్లీ : సెప్టెంబర్  29న నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ, విదేశాల్లోని ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. రేడియో కార్యక్రమంలో 114వ ... Read More