Category: Latest News
Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.
పదివేల మంది తిరుగుబాటుదారులు ప్రధాన స్రవంతిలో కలిశారు : కేంద్ర హోంమంత్రి
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (NLFT) మరియు ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ (ATTF)తో ముఖ్యమైన ... Read More
వెంకన్న భక్తులకు ఇక నాణ్యమైన లడ్డు: ఈవో
తిరుమల: శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైనా లడ్డు నాణ్యతను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు టిటిడి ఇఓ శ్యామలరావు వెల్లడించారు. తిరుపతిలోని అలిపిరి వద్దనున్న టీటీడీ మార్కెట్ గోడౌన్ నుంచి ... Read More
ఆందోళన చెందకండి అందరిని ఆదుకుంటాం : మంత్రి కొల్లు
అమరావతి : వరద బాధితులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ... Read More
పద్మ అవార్డుల సమర్పణకు చివరి తేదీ
ఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులు 2025 కోసం ఇప్పుడు నామినేషన్లు ప్రారంభమైనట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం 2025 నాడు ప్రకటించబడే ఈ ... Read More
వరద ముంపు బాధితులకు హెలికాప్టర్ ద్వారా ఆహారం
జయవాడ: భారీ వర్షాలు, వరదల ప్రభావంతో విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం వరద బాధితులకు ఆహారం, తాగునీరు, పాలు వంటి పదార్థాలు సరఫరా ... Read More
వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి
విజయవాడ : వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన చేశారు. కాలనీల శివారు ఇళ్లకు వెళ్లి,ఆహార పంపిణీ ఎలా జరుగుతుందో స్వయంగా బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు. వరద భాదితులను ... Read More
పునరావాస కేంద్రాలకు రండి : మంత్రి
అమరావతి : విజయవాడ 55 డివిజన్ లో మంత్రి సవిత పర్యటించిన చేశారు. వరదాబాధిత కుటింబాలను బారోసా ఇస్తూ ఇంటింటికీ వెళ్లి ఆహార పొట్లాలు, పాలు, వాటర్ బాటిళ్లు ... Read More

