Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

అన్న క్యాంటిండ్ల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి

అన్న క్యాంటిండ్ల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి

అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించేలా  ప్రభుత్వం తీసుకొచ్చిన అన్న క్యాంటిండ్లను ఆగస్ట్ 15 నుంచి అందుబాటులోకి తీసుకవస్తున్నట్లు రాష్ట్ర ... Read More

విద్యా ప్రమాణాలపై నివేధిక ఇవ్వండి : సీఎం చంద్రబాబు

విద్యా ప్రమాణాలపై నివేధిక ఇవ్వండి : సీఎం చంద్రబాబు

అమరావతి :  విద్యాశాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. మంత్రి నారా లోకేశ్‌, విద్యాశాఖ ఉన్నతాధికారులు ... Read More

అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచిన సమర్ధవంతంగా పనిచేస్తాం : కేంద్ర

అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచిన సమర్ధవంతంగా పనిచేస్తాం : కేంద్ర

డిల్లీ : రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా, అమెరికా తదుపరి అధ్యక్షుడితో సమర్థవంతంగా  పౌర సేవలు అంధించేందుకు సిద్దంగా ఉన్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ... Read More

హజ్ పోర్టల్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

హజ్ పోర్టల్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

Delhi (డిల్లీ)  :  మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్‌తో కలిసి మంగళవారం న్యూ ఢిల్లీలో హజ్ అప్లికేషన్-2025 మరియు ... Read More

కర్ణాటక రాష్ట్రం (బ్యాడిగె) ఎమ్మెల్యే ను కలిసిన కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు

కర్ణాటక రాష్ట్రం (బ్యాడిగె) ఎమ్మెల్యే ను కలిసిన కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు

కర్నూలు: కర్ణాటక రాష్ట్రము హావేరి జిల్లా బ్యాడిగె ఎమ్మెల్యే కురువ శివన్నని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల ,శాలువా తో సత్కరించి శుభాకాంక్షలు తెలిపినవారు ,కర్నూలు జిల్లా కురువ సంఘము ... Read More

చేనేత అభివృద్దికి మేము కట్టుబడి ఉన్నాం : కేంద్రమంత్రి

చేనేత అభివృద్దికి మేము కట్టుబడి ఉన్నాం : కేంద్రమంత్రి

Delhi (ఢిల్లీ ):  కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్  న్యూఢిల్లీలోని హ్యాండ్లూమ్ ఎక్స్‌పోను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు చేనేత కళాకారులను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ... Read More

పంటల భీమను చెల్లించి రైతులను ఆదుకోండి : మాజీ ముఖ్యమంత్రి

పంటల భీమను చెల్లించి రైతులను ఆదుకోండి : మాజీ ముఖ్యమంత్రి

అమరావతి : మాజీ ముఖ్యమంత్రి YSRCP అధినేత  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. గడిచిన కాలంలో సరైన వర్షాలు లేక రైతులు అనేక ఇబ్బందులు ... Read More