Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

వకుళమాతను దర్శించుకున్న మంత్రి

వకుళమాతను దర్శించుకున్న మంత్రి

Tirupati :(తిరుపతి) :  ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వకుళమాత ఆలయాన్ని మంత్రి సందర్శించారు.  ప్రభుత్వం భక్తులకు అన్నీ సౌకర్యాలు కల్పిస్తుందని వారు తెలిపారు. ... Read More

ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఎక్స్ లో పోస్ట్ చేసిన ప్రధాని

ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఎక్స్ లో పోస్ట్ చేసిన ప్రధాని

ఢిల్లీ : ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగుల రక్షణ కోసం చేస్తున్న విస్తృతమైన సహజ ప్రయత్నాలను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సమీక్షించారు. ... Read More

దేశ అభివృద్దిలో ప్రవాస భారతీయులు పాలు పంచుకోవాలి

దేశ అభివృద్దిలో ప్రవాస భారతీయులు పాలు పంచుకోవాలి

గుంటూరు : గుంటూరులో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభోత్సవంలో  కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యునికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు .అనంతరం ఆయన మాట్లాడుతూ ... Read More

చేనేతల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి

చేనేతల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి

అంబేద్కర్ కోనసీమ జిల్లా:  జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం ద్వారా గుర్తించబడిన కార్మికులకు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆధునిక చేనేత యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి ... Read More

107 కోట్ల తో చేపల అధ్యయన కేంద్రం : మంత్రి కొల్లు

107 కోట్ల తో చేపల అధ్యయన కేంద్రం : మంత్రి కొల్లు

అమరావతి : గిలకలదిండిలోని తీర ప్రాంతం, ఫిషింగ్ హార్బర్, హార్బర్ నిర్మాణ పనులు, మడ అడవుల పెంపకం ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన బృందం పరిశీలించిందని మంత్రి కోళ్ళు ... Read More

నేపాల్ ఉపగ్రహ ప్రయోగాని సహాయం చేయనున్న భారత్

నేపాల్ ఉపగ్రహ ప్రయోగాని సహాయం చేయనున్న భారత్

నేపాల్‌ : మునల్ ఉపగ్రహ ప్రయోగానికి సహాయ సహకారాలు అందించడం కోసం భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) మధ్య ... Read More

ఇద్దరు భారత ఆర్మీ సైనికులు మృతి కొనసాగుతున్న ఆపరేషన్

ఇద్దరు భారత ఆర్మీ సైనికులు మృతి కొనసాగుతున్న ఆపరేషన్

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని కోకెర్‌నాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో నిర్భయ భారత ఆర్మీ సైనికులను కోల్పోవడం పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ... Read More