Category: Latest News
Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.
ఉన్నత విద్యాశాఖ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేష్
Rఅమరావతి(న్యూస్ వెలుగు) : ఐటీ విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ ఉండవల్లి తన నివాసంలో బుధవారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పరిపాలనకు ... Read More
గవర్నర్ నజీర్ కి అభినందనలు తెలిపిన వైఎస్ జగన్
ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు) : న్యాయమూర్తిగా ఎన్నో కీలక తీర్పులు ఇచ్చిన అబ్దుల్ నజీర్ కి, గవర్నర్గా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో ముందున్నారు. చట్టం, న్యాయ ... Read More
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి :జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్
కర్నూలు(న్యూస్ వెలుగు): విద్యార్థులు క్రీడల్లో సాధన చేయడం ద్వారా మానసిక ఉల్లాసం దోహదపడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ అన్నారు. బుధవారం కర్నూల్ అవుట్డోర్ స్టేడియం నందు ... Read More
డబ్బులకు టికెట్లు అమ్ముకునే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు: మంత్రి టీజీ భరత్
కర్నూలు(న్యూస్ వెలుగు): తెలుగుదేశం పార్టీకి కానీ టీజీ కుటుంబానికి కానీ డబ్బులకు టికెట్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ ... Read More
దుర్గమ్మ సన్నిధిలో సినీ హీరో నారా రోహిత్ దంపతులు
ఇంద్రకీలాద్రి, (న్యూస్ వెలుగు): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని సినీ హీరో నారా రోహిత్, ఆయన సతీమణి శిరీష దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన ... Read More
ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్
మంగళగిరి (న్యూస్ వెలుగు) : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 70వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించాను. సమస్యలు విన్నవించేందుకు పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. వారి నుంచి అర్జీలు ... Read More
మోంథా తుఫాన్ బీభత్సంతో నష్టపోయిన రైతుని ప్రభుత్వం ఆదుకోవాలి : వైఎస్ జగన్
కృష్ణా జిల్లా (న్యూస్ వెలుగు) : జిల్లాలో మోంథా తుఫాన్ బీభత్సంతో పంట నష్టపోయిన రైతుల కష్టాల్ని తెలుసుకుని.. వారికి న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని మాజీ ముఖ్యమంత్రి ... Read More

