Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకు 25 వేల రూపాయలు ఇవ్వాలి: కాంగ్రెస్ నేత వైయస్ షర్మిల 

నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకు 25 వేల రూపాయలు ఇవ్వాలి: కాంగ్రెస్ నేత వైయస్ షర్మిల 

https://youtu.be/r3Btz-Joh1U?si=r22gVIb7Ol0drqDi కృష్ణా జిల్లా (న్యూస్ వెలుగు ): కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలంలో మొంథా తుఫాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించడం జరిగిందని ... Read More

బాబు గారి పిట్టలదొర మాటలు!

బాబు గారి పిట్టలదొర మాటలు!

అమరావతి (న్యూస్ వెలుగు): మొంథా తుఫాన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారంపై వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. టెక్నాలజీ పేరుతో ... Read More

పదిమంది భక్తులు మృతి:  టీటీడీ మాజీ చైర్మన్ 

పదిమంది భక్తులు మృతి:  టీటీడీ మాజీ చైర్మన్ 

తిరుపతి (న్యూస్ వెలుగు): శ్రీకాకుళం జిల్లాలోని  కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి   దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ... Read More

దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం

దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం

అమరావతి (న్యూస్ వెలుగు): శ్రీకాకుళం జిల్లాలోని  కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. దైవ దర్శనానికి వచ్చిన భక్తులు ... Read More

రాజధాని నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష చేసిన సీఎం

రాజధాని నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష చేసిన సీఎం

అమరావతి (న్యూస్ వెలుగు): రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతి, సుందరీకరణ, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం నారా చంద్రబాబు ... Read More

కోపరేటివ్ సొసైటీ ద్వారా రైతులకు ఆర్థిక సహకారం

కోపరేటివ్ సొసైటీ ద్వారా రైతులకు ఆర్థిక సహకారం

కర్నూలు (న్యూస్ వెలుగు): అంతర్జాతీయ సహకార సంవత్సరం దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా పశువుల అభివృద్ధి సంఘం సమావేశ భవనంలో జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌ను ... Read More

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేసిన మంత్రి

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేసిన మంత్రి

నంద్యాల (న్యూస్ వెలుగు): మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న ప్రాంతాలను రాష్ట్ర మైనార్టీ,న్యాయశాఖ మంత్రి NMD ఫరూక్.. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి పరిశీలించారు. నంద్యాలలో ... Read More