Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

పార్టీకి ఆయ‌న అందించిన సేవ‌లు మ‌రిచిపోలేనివి: వైఎస్ జగన్

పార్టీకి ఆయ‌న అందించిన సేవ‌లు మ‌రిచిపోలేనివి: వైఎస్ జగన్

న్యూస్ వెలుగు అప్డేట్  : అనంతపురం జిల్లా సీనియ‌ర్ నాయ‌కుడు తోపుదుర్తి భాస్క‌ర్‌రెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణం దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. క్ర‌మ‌శిక్ష‌ణ ... Read More

ద్రోణి కొనసాగుతుంది…ప్రజలు అప్రమత్తంగా ఉండండి: వాతావరణ శాఖ

ద్రోణి కొనసాగుతుంది…ప్రజలు అప్రమత్తంగా ఉండండి: వాతావరణ శాఖ

అమరావతి (న్యూస్ వెలుగు ): ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ద్రోణి కొనసాగుతుంది.తీరం వెంబడి ... Read More

1200 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ప్రధాని

1200 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ప్రధాని

ఉత్తరాఖండ్ (న్యూస్ వెలుగు): ఉత్తరాఖండ్ లో వరద  పరిస్థితి, మేఘావృతాలు, వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల కలిగిన నష్టాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం  డెహ్రాడూన్‌లో సమీక్షించారు. సమీక్షించిన ... Read More

వారి ధైర్య సాహసాలను స్మరించడం మనందరి బాధ్యత: ఉప ముఖ్యమంత్రి

వారి ధైర్య సాహసాలను స్మరించడం మనందరి బాధ్యత: ఉప ముఖ్యమంత్రి

మంగళగిరి  (న్యూస్ వెలుగు ): అడవులను, వన్యప్రాణులను కాపాడే క్రమంలో తమ ప్రాణాలను అర్పించినవారిని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వారి ధైర్య సాహసాలను స్మరించడం మనందరి బాధ్యత. వారి ... Read More

కలెక్టర్లకు కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి

కలెక్టర్లకు కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి

ఏపి సచివాలయం (న్యూస్ వెలుగు ) : పాలనలో జిల్లా కలెక్టర్లే కీలక బాధ్యత పోషించాల్సి ఉన్నందున నిబంధనల పేరుతో కాలయాపన చేయకుండా మానవీయ కోణంలో పని చేయాలని  ... Read More

జలాశయాల నిర్వహణ పై కీలక సమావేశం నిర్వహించన సీఎం

జలాశయాల నిర్వహణ పై కీలక సమావేశం నిర్వహించన సీఎం

అమరావతి (న్యూస్ వెలుగు) సెప్టెంబర్ 11   : ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు  జలాశయా నిర్వహణ పై కీలక సమావేశం గురువారం నిర్వహించారు. జలాశయాల్లో  నీటి నిల్వలు, సాగునీటి ... Read More

ఆరోగ్య పర్యవేక్షణకు డ్రోన్ ఆధారిత సేవలు : కలెక్టర్

ఆరోగ్య పర్యవేక్షణకు డ్రోన్ ఆధారిత సేవలు : కలెక్టర్

న్యూస్ వెలుగు కర్నూలు, సెప్టెంబర్ 11: కర్నూలు ట్రిపుల్ ఐటీ డిఎం విద్యా సంస్థ ఆధ్వర్యంలో రూపొందుతున్న డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ తుది దశకు చేరుకున్న ... Read More