Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 

వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 

న్యూస్ వెలుగు తాడేపల్లి:  వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత, మాజీ సీఎం శ్రీ వైయస్‌‌ జగన్‌ గణనాథుడి తొలి పూజా ... Read More

ప్రజలను చైతన్యం చేసేందుకే ఆయన జీవితం అంకితం చేశారు : సీఎం చంద్రబాబు

ప్రజలను చైతన్యం చేసేందుకే ఆయన జీవితం అంకితం చేశారు : సీఎం చంద్రబాబు

న్యూస్ వెలుగు తెలంగాణ: హైదరాబాద్ మగ్ధుం భవన్ లో మాజీ పార్లమెంటు సభ్యుడు, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ ... Read More

23 కోట్లరూపాయలతో ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం చేస్తాం: మంత్రి

23 కోట్లరూపాయలతో ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం చేస్తాం: మంత్రి

న్యూస్ వెలుగు పశ్చిమగోదావరి: రాష్ట్రజలవనరుల శాఖా మంత్రిడాక్టర్ నిమ్మల రామానాయుడు శనివారం పశ్చిమ గోదావరిజిల్లా యలమంచిలి మండలం  లంక గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వరద ... Read More

మంత్రులు, ఎమ్మెల్యేలపైనా అవినీతి ఆరోపణలు: బొత్స సత్యనారాయణ

మంత్రులు, ఎమ్మెల్యేలపైనా అవినీతి ఆరోపణలు: బొత్స సత్యనారాయణ

న్యూస్ వెలుగు అమరావతి: శాసనం శాసనమండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వం పైన సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు ... Read More

నాపై తప్పుడు రాతలు వద్దు   సిట్ దర్యాప్తుకు సహకరిస్తా: మాజీ ఉపముఖ్యమంత్రి

నాపై తప్పుడు రాతలు వద్దు  సిట్ దర్యాప్తుకు సహకరిస్తా: మాజీ ఉపముఖ్యమంత్రి

న్యూస్ వెలుగు అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఉపముఖ్యమంత్రి , వైసీపీ నేత కె నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ... Read More

6.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కడ..? :వైఎస్ షర్మిల

6.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కడ..? :వైఎస్ షర్మిల

న్యూస్ వెలుగు అమరావతి: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒక బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ... Read More

కొత్తపథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి

కొత్తపథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి

న్యూస్ వెలుగు అమరావతి: పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రమాద , ఆరోగ్య బీమా పధకాన్ని ముఖ్యమంత్రి నారా చందబాబు నాయుడు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. పట్టణాభివృద్ధిశాఖ - ... Read More