Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశని కేంద్ర మంత్రి అమిత్ షా

పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశని కేంద్ర మంత్రి అమిత్ షా

ఢిల్లీ : మహారాష్ట్రలోని పూణేలో శనివారం జరిగే 27వ పశ్చిమ జోనల్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు. రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడం ... Read More

భారత్ పాక్ సైనిక అధికారుల సమావేశం…!  LOC వద్ద ఉద్రిక్తత

భారత్ పాక్ సైనిక అధికారుల సమావేశం…! LOC వద్ద ఉద్రిక్తత

Jammu: పెరుగుతున్న కాల్పుల విరమణ ఉల్లంఘనలను ఎదుర్కోవడానికి భారతదేశం మరియు పాకిస్తాన్ శుక్రవారం జెండా సమావేశం నిర్వహించనున్నాయి. ఈ సమావేశం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ ... Read More

శివనాస్మరణతో మార్మోగుతున్న శ్రీశైల క్షేత్రం.. భారీగా తరలివచ్చిన భక్తజనం..

శివనాస్మరణతో మార్మోగుతున్న శ్రీశైల క్షేత్రం.. భారీగా తరలివచ్చిన భక్తజనం..

 శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి మహా శివరాత్రి శోభను సంతరించుకున్నది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు శ్రీగిరులకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ... Read More

హిమాలయాలకు వెళుతున్నారా? పవన్‌తో మోదీ సరదా సంభాషణ

హిమాలయాలకు వెళుతున్నారా? పవన్‌తో మోదీ సరదా సంభాషణ

న్యూస్ వెలుగు;  దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సరదాగా మాట్లాడుకున్నారు. ... Read More

చరిత్రలోనే పెద్ద మోసం మస్క్

చరిత్రలోనే పెద్ద మోసం మస్క్

డెస్క్ ; అమెరికా సామాజిక భద్రతా విభాగంలో డేటాబేస్ పూర్తిగా తప్పని, 'చరిత్రలోనే ఇది పెద్ద మోసమని' మస్క్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 100సంవత్సరాల పైబడినవారు 2 కోట్లమంది, ... Read More

ఏపీలో టీచర్ల బదిలీలకు సన్నాహాలు

ఏపీలో టీచర్ల బదిలీలకు సన్నాహాలు

అమరావతి : ఏపీలో ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై ... Read More

బీపీ, షుగర్, క్యాన్సర్కు ఉచిత స్క్రీనింగ్ లు నిర్వహించనున్న కేంద్రం

బీపీ, షుగర్, క్యాన్సర్కు ఉచిత స్క్రీనింగ్ లు నిర్వహించనున్న కేంద్రం

న్యూస్ వెలుగు; అధిక రక్త ప్రసరణ(హైబీపీ), మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులకు సంబంధించి దేశవ్యాప్తంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. ... Read More