Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

స్వర్ణఆంధ్ర- స్వచ్ఛఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారభించిన సిఎం

స్వర్ణఆంధ్ర- స్వచ్ఛఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారభించిన సిఎం

కందుకూరు న్యూస్ వెలుగు : రాష్ట్రంలో పరిశుభ్రతను కాపాడుతూ పర్యావరణాన్ని రక్షించేందుకు వీలుగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ‘స్వర్ణఆంధ్ర- స్వచ్ఛఆంధ్ర’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు ... Read More

ఏపీలో వేసవి ముందే.. భగభగలు!

ఏపీలో వేసవి ముందే.. భగభగలు!

  అమరావతి;  ఏపీ రాష్ట్రంలో మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ, వేడి గాలుల తీవ్రత మరింత ఎక్కువ అవుతున్నాయి. ఉదయం 11గంటల నుంచే ఎండ తీవ్రత అధికం అవుతోంది. ప్రజలు ... Read More

ముగిసిన అమెరికా పర్యటన ..! ట్రంప్‌తో కీలక అంశాలపై చర్చించిన ప్రధాని మోడీ

ముగిసిన అమెరికా పర్యటన ..! ట్రంప్‌తో కీలక అంశాలపై చర్చించిన ప్రధాని మోడీ

Internet Desk : ప్రధానమంత్రి మోడీ వాషింగ్టన్‌లో అధ్యక్షుడు ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వైట్ హౌస్‌లో నిన్న రాత్రి ప్రారంభమైన ద్వైపాక్షిక చర్చలు దాదాపు నాలుగు గంటల ... Read More

నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌తో ప్రధాని మోడీ

నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌తో ప్రధాని మోడీ

Internet Desk : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా కొత్తగా నియమితులైన అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌తో సమావేశమయ్యారు. భారత్  మరియు అమెరికా ... Read More

1.47 మిలియన్లకు చేరిన భక్తుల తాకిడి

1.47 మిలియన్లకు చేరిన భక్తుల తాకిడి

ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో ప్రపంచ దేశాల భక్తులను ఆకర్షించినట్లు రాష్ట్రముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తెలిపారు.  ప్రభుత్వ అధికారుల ప్రకారం, గురువారం నాడు గంగా, యమున, ... Read More

అమెరికాకు చేరుకున్న ప్రధాని

అమెరికాకు చేరుకున్న ప్రధాని

న్యూస్ వెలుగు  ఇంటర్నెట్ డెస్క్  : భారత్ ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అమెరికాకు ... Read More

రాష్ట్ర బడ్జెట్ ప్రాధాన్యతలపై చంద్రబాబు సమీక్ష

రాష్ట్ర బడ్జెట్ ప్రాధాన్యతలపై చంద్రబాబు సమీక్ష

 అమరావతి, న్యూస్ వెలుగు;  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు తన ఉండవల్లి నివాసంలో ఆర్ధిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆర్ధిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్, ఉన్నతాధికారులు హాజరైన ... Read More