Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

గడువు పెంచిన ప్రభుత్వం

గడువు పెంచిన ప్రభుత్వం

జర్నలిస్టుల అక్రిడేషన్ మరో మూడు నెలల పొడిగింపు అమరావతి:   జర్నలిస్టుల అక్రిడేషన్ కాల పరిమితిని మరో మూడు నెలల పాటు పొడగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ప్రభుత్వం ఉత్తర్వులను ... Read More

ఎస్ ఎస్ వి ఆధ్వర్యంలో చలివేంద్రo  ఏర్పాటు

ఎస్ ఎస్ వి ఆధ్వర్యంలో చలివేంద్రo ఏర్పాటు

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో గురువారం ఎస్ ఎస్ వి ఆధ్వర్యంలో 8వ సంవత్సరాల పాటు   ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాని సర్పంచ్ చలువాది రంగమ్మ,ప్రభుత్వ జూనియర్ ... Read More

భక్తిశ్రద్ధలతో అమావాస్య పూజలు

భక్తిశ్రద్ధలతో అమావాస్య పూజలు

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో దేవరగట్టు కొండ గుహలో వెలసిన శ్రీ మాళ సహిత మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు.అలాగే మండల కేంద్రంలో వెలసిన శ్రీ ... Read More

 అఖిల భారత కురువంశ నిత్యాన్నదాన సత్రం ను సందర్శించిన  ఎమ్మెల్యే జయసూర్య 

 అఖిల భారత కురువంశ నిత్యాన్నదాన సత్రం ను సందర్శించిన  ఎమ్మెల్యే జయసూర్య 

శ్రీశైలం, న్యూస్ వెలుగు; మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం,లోని శ్రీ శ్రీ శ్రీ అఖిల భారత కురువ వంశ నిత్యాన్నదాన సత్రం కమిటి ఆధ్వర్యంలో తేదీ 23-2-2025 నుండి ... Read More

‘వన్ నేషన్-వన్ పోర్ట్ ‘ ను ప్రారంభించిన : కేంద్ర మంత్రి

‘వన్ నేషన్-వన్ పోర్ట్ ‘ ను ప్రారంభించిన : కేంద్ర మంత్రి

ముంబాయి :   భారతదేశ సముద్ర మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, దాని ప్రపంచ వాణిజ్య ఉనికిని బలోపేతం చేయడం మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు ... Read More

ఉడాన్ యాత్రి కేఫ్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

ఉడాన్ యాత్రి కేఫ్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

చెన్నై : దేశంలోని విమానాశ్రయాలలో ప్రయాణీకులకు సరసమైన ధరలకు ఆహారం మరియు పానీయాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఉడాన్ యాత్రి కేఫ్‌ను ప్రారంభించింది. దీని కింద, కేంద్ర పౌర ... Read More

భారత్ వైపు ప్రపంచదేశాలు : ప్రధాని మోడీ

భారత్ వైపు ప్రపంచదేశాలు : ప్రధాని మోడీ

మహాకుంభ్ సంప్రదాయం వేల సంవత్సరాలుగా భారతదేశ జాతీయ చైతన్యాన్ని పునరుజ్జీవింపజేస్తోందని, దేశానికి మరియు సమాజానికి కొత్త మార్గాలను సూచిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈసారి ఈ ... Read More