Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

ఆదర్శ ప్రాయులు, స్ఫూర్తిప్రదాత, మార్గదర్శి దామోదరం సంజీవయ్య

ఆదర్శ ప్రాయులు, స్ఫూర్తిప్రదాత, మార్గదర్శి దామోదరం సంజీవయ్య

   జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు; ఆదర్శ ప్రాయులు, స్ఫూర్తిప్రదాత, మార్గదర్శి దామోదరం సంజీవయ్య అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.శుక్రవారం కీ.శే.దామోదరం ... Read More

మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ ని కలిసిన ఆదోని డివిజన్ నాయకులు

మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ ని కలిసిన ఆదోని డివిజన్ నాయకులు

  హొళగుంద, న్యూస్ వెలుగు;  శుక్రవారం మంగళగిరిలో ఉన్న మాల కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూల బొకేతో సన్మానించారు. ఈ ... Read More

ప్రతి రైతు యూనిక్ ఐడి నమోదు చేసుకోవాలి…

ప్రతి రైతు యూనిక్ ఐడి నమోదు చేసుకోవాలి…

మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోక్ దళ్ యూనిక్ ఐడి నమోదును పర్యవేక్షించిన మండల వ్యవసాయ అధికారి హోళగుంద,న్యూస్ వెలుగు;  ప్రతి రైతు తమ పరిధిలోని రైతు సేవ ... Read More

ఏపీలో వేసవి ముందే.. భగభగలు!

ఏపీలో వేసవి ముందే.. భగభగలు!

  అమరావతి;  ఏపీ రాష్ట్రంలో మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ, వేడి గాలుల తీవ్రత మరింత ఎక్కువ అవుతున్నాయి. ఉదయం 11గంటల నుంచే ఎండ తీవ్రత అధికం అవుతోంది. ప్రజలు ... Read More

పురాతనమైన ప్రజాస్వామ్యం మనది : ఉపరాష్ట్రపతి

పురాతనమైన ప్రజాస్వామ్యం మనది : ఉపరాష్ట్రపతి

మధ్యప్రదేశ్ : భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్యమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి శుక్రవారం ... Read More

₹262 కోట్ల లాభాన్ని నమోదు చేసిన BSNL

₹262 కోట్ల లాభాన్ని నమోదు చేసిన BSNL

ఢిల్లీ : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 2024-25 మూడవ త్రైమాసికంలో 262 కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడంలో మరియు ... Read More

శ్రీ చౌడేశ్వరి ఆలయంకు చెందిన 14దుకాణాలు బహిరంగ వేలం

శ్రీ చౌడేశ్వరి ఆలయంకు చెందిన 14దుకాణాలు బహిరంగ వేలం

గుర్ రెడ్డి, కల్లూరు కార్య నిర్వాహధికారి కల్లూరు,న్యూస్ వెలుగు; కర్నూలు నగరం,కల్లూరులోని చౌడేశ్వరి ఆలయంకు చెందిన 14దుకాణాలు శుక్రవారం నాల్గవ పట్టణ పోలీసుల సహకారంతో బహిరంగ వేలం నిర్వహించినట్లు ... Read More