Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

రహదారిలో ప్రమాదం జరిగిన బాధితులకు సహాయం చేయడం మనందరి బాధ్యత

రహదారిలో ప్రమాదం జరిగిన బాధితులకు సహాయం చేయడం మనందరి బాధ్యత

   డిటిసి ఎస్ శాంత కుమారి కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ నగరంలోని 36వ, జాతీయ రోడ్డు మాసోత్సవాలు 20వ, రోజు కొనసాగుతున్నాయి, ఈ కార్యక్రమం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ... Read More

యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను పొందాలి

యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను పొందాలి

  జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు; యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను పొందాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సూచించారు. బుధవారం బి.తాండ్రపాడులో ... Read More

విద్యార్థినీ విచక్షణారహితంగా కొట్టిన చైతన్య పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి

విద్యార్థినీ విచక్షణారహితంగా కొట్టిన చైతన్య పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి

హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషన్ సెల్ కర్నూలు చైర్మన్ అయ్యన్న డిమాండ్ కర్నూలు, న్యూస్ వెలుగు; ఎల్కేజీ చదువుతున్న విద్యార్థిని డోల వైష్ణవి పై విచక్షణారహితంగా కొట్టిన చైతన్య పాఠశాల ... Read More

దివ్యాంగుల సంక్షేమాభివృద్ధి కి కృషి, “దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీ” కి సహకరిస్తా

దివ్యాంగుల సంక్షేమాభివృద్ధి కి కృషి, “దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీ” కి సహకరిస్తా

  ఎంఎల్ఏ బి వి జయనాగేశ్వర రెడ్డి ఎమ్మిగనూరు, కర్నూలు న్యూస్ వెలుగు;  బుధవారం ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో మల్లేల గ్రూప్స్ అధినేత, సామాజిక వేత్త, రాష్ట్ర వికలాంగుల ... Read More

ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి

ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి

  జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పి మురళీకృష్ణ కర్నూలు, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే ... Read More

యువతకు ఇదో అవకాశం : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

యువతకు ఇదో అవకాశం : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

ఢిల్లీ :ప్రధాన్ మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం కింద, దేశవ్యాప్తంగా అఖండ స్పందన లభిస్తోందని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. రాజ్యసభలో సప్లిమెంటరీలకు సమాధానమిస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ ... Read More

ఆయుష్ వీసాను  ప్రవేశపెట్టిన ప్రభుత్వం: కేంద్రమంత్రి

ఆయుష్ వీసాను ప్రవేశపెట్టిన ప్రభుత్వం: కేంద్రమంత్రి

ఢిల్లీ :విదేశీ సంతతికి చెందిన వ్యక్తులకు గరిష్టంగా మూడు ఎంట్రీలతో ఆయుష్ వీసాలను ఒక సంవత్సరం పాటు జారీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆయుష్ సహాయ మంత్రి ... Read More